OTHERS

NATIONALOTHERSWORLD

నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 42 మంది మృతి

అమరావతిం నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం,, వరదలు సంభవించడంతో కనీసం 42 మంది మరణించారని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాదాల నిర్వహణ అథారిటీ ప్రతినిధి

Read More
BUSINESSNATIONALOTHERS

క్యాష్-ఆన్-డెలివరీపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు

అమరావతి: క్యాష్-ఆన్-డెలివరీ (CoD) ఆర్డర్‌లపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి

Read More
DISTRICTSOTHERSSPORTS

జిల్లా జర్నలిస్టు క్రికెట్‌ టీమ్‌ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన కలెక్టర్

నెల్లూరు: నెల్లూరుజిల్లా జర్నలిస్టు క్రికెట్‌ టీమ్‌ రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు. అనంతపురంలో ఈనెల 5 నుంచి 9వ తేదీ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

బ్రహ్మోస్‌ మిసైల్ కంటే వేగంగా దాడులు చేసే “ధ్వని క్షిపణి”

అమరావతి: భారతదేశంపై మూడు వైపుల(చైనా,పాకిస్తాన్,బంగ్లాదేశ్) నుంచి ముప్పు పొంచి వున్న నేపధ్యంలో ప్రధాని మోదీ మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్టంగా మర్చేందుకు వేగాంగా చర్యలు తీసుకుంటున్నారు..అధునాతన

Read More
NATIONALOTHERSWORLD

అమెరికాలో రెండు విమానులు ఢీ-ఒకరికి స్వల్ప గాయాలు

అమరావతి: న్యూయార్క్‌ లోని లాగార్డియా విమానాశ్రయంలోని టాక్సీవేపై రెండు డెల్టా ఎయిర్ లైన్స్ రీజనల్ జెట్‌లు ఢీకొన్నాయి. ఒక విమానం రెక్క మరొక విమానం కాక్‌పిట్ కిటికీలను

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో పీఓకేలో 8 మంది పౌరులు మృతి

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు 3వ రోజూ కూడా కొనసాగుతున్నాయి.. బుధవారం జరిగిన నిరసనల్లో 8

Read More
AP&TGDEVOTIONALOTHERS

విజయవాడ ఉత్సవ్‌లో గిన్నిస్ రికార్డు ప్రయత్నం-దసరా వేషధారణలో 3000 మంది కళాకారుల కార్నివాల్

ప్రత్యేక ఆకర్షణగా రథంపై అమ్మవారి ఊరేగింపు… అమరావతి: దసరా ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న “విజయవాడ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అండ్రాయిడ్ ప్లే స్టోర్‌ను షేక్ చేస్తున్న స్వదేశీ మెసేజింగ్ యాప్“అరట్టై”

అమరావతి: భారతీయు విదేశాలకు చెందిన పలు సోషల్ మీడియా వేదికైన ఆదారపడడం కంటే మనమే స్వంతంగా ఎందుకు ఇంత కంటే అద్బుతమైన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

ఐదు కోట్లతో రాజరాజేశ్వరి గుడిలొ ధ్యాన మందిరం-మంత్రి ఆనం

నెల్లూరు:నగరంలోని రాజరాజేశ్వరి గుడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ధ్యాన మందిరం,,కల్యాణ మండపాన్ని సుమారు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ

Read More
AP&TGDEVOTIONALOTHERS

కనకదుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు విచ్చేసిన డీకే

Read More