OTHERS

NATIONALOTHERSWORLD

దేశ భద్రత, ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యం-కొనుగొళ్లు చేస్తున్నే వుంటాం

అమరావతి: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలపై భారత్ స్పష్టంమైన సమాధానం ఇచ్చింది.. రష్యా నుంచి భారత్ చమురు

Read More
NATIONALOTHERSTECHNOLOGY

తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​ ‘గగన్​యాన్’​ 2027 నాటికి సిద్ధం-ఇస్రో చైర్మన్

అమరావతి: ఊహశక్తి-సృజనాత్మకతను ఉపయోగించే వ్యక్తి,, ఎక్కువ వనరులు ఉన్న వ్యక్తిని అధిగమిస్తాడని పరోక్షంగా అగ్రదేశాలను ఉద్దేశించి ఇస్రో చైర్మన్​ వీ నారాయణన్​ అన్నారు.బుధవారం ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో

Read More
AP&TGOTHERSTECHNOLOGY

విశాఖ AI హబ్ ఏర్పాటుకు ఢిల్లీలో గూగుల్ చరిత్రాత్మక ఒప్పందం-థామస్ కురియన్

$15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. అమరావతి: భారత ప్రభుత్వ సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా 1 గిగావాట్ సామర్థ్యం గల AI హబ్‌ను ఏర్పాటుచేయబోతున్నామని

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతికారం తీర్చుకున్న తాలిబన్

50 మంది పాకిస్థాన్ సైనికులు.. అమరావతి: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లొని పలు ప్రాంతాల్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడడంతో

Read More
AP&TGOTHERSSPORTS

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన రామ్ చరణ్ దంపతులు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి క్రీడలపై ఉన్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని,, ఆర్చరీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో తోడ్పాటును అందిస్తోందని స్టార్ హీరో

Read More
NATIONALOTHERSWORLD

శుక్రవారం 12 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి-ఇజ్రాయెల్‌

అమరావతి గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ సంస్థల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై

Read More
NATIONALOTHERSWORLD

మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి

అమరావతి: 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో వెనిజులా ప్రతిపక్ష రాజకీయ నాయకురాలు “మరియా కొరినా మచాడో” ఎంపికైనట్లు నోబెల్

Read More
BUSINESSNATIONALOTHERS

భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు”-ప్రధాని నరేంద్ర మోదీ

ఇంగ్లాండ్ నుంచి అతిపెద్ద వాణిజ్య బృందం.. అమరావతి: భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు” అని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ,చట్ట బద్దమైన పాలనతో ఉమ్మడి విలువలతో కట్టుబడి ఉన్నాయని UK

Read More
AP&TGOTHERSTECHNOLOGY

ఆంధ్రప్రదేశ్ లో రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద

Read More
NATIONALOTHERSTECHNOLOGY

మొబైల్‌ ఫోన్ల తయారీలో భారత్ 28 శాతం అభివృద్ది సాధించింది-ప్రధాని మోదీ

అమరావతి: దేశంలో మొబైల్‌ తయారీ రంగం గడచిన 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా&పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం దిల్లీలో

Read More