Author: Seelam

AP&TG

ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు-మంత్రి నారాయణ

అమరావతి: రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని శనివారం

Read More
AP&TG

రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం వడగాల్పులు-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం (26-04-26) వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు వడగాలులు, ఎండ

Read More
AP&TGOTHERSTECHNOLOGY

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌-సీ.ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌, స్కైరూట్ సంస్థకు చెందిన విక్రమ్-1ను శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి తరలించే వాహనానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

Read More
AP&TG

మరో జాతీయ అవార్డు కైవసం చేసుకున్న APSRTC

టెక్నాలజీలోనూ APSRTC టాప్.. అమరావతఇ: ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడమే కాకుండా, మారుతున్న సాంకేతికతను సమర్థవంతంగా అందిపుచ్చుకుని డిజిటల్ సేవల్లో ముందంజలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు

Read More
AP&TG

భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

మన్యం జిల్లాలో 45.2°C… అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం 28 మండలాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ

Read More
NATIONALPOLITICS

ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక విలువలు వదులుకుంది-రాఘవ్ చద్దా

అమరావతి: ఆమ్ ఆద్మీ పార్టీకి కొలుకోలేని దెబ్బ తగిలింది. రాఘవ్ చద్దా సహా ముగ్గురు ఆప్ రాజ్యసభ సభ్యులు అయిన రాఘవ్ చద్దాతో పాటు అశోక్ మిట్టల్,

Read More
NATIONAL

లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ చేయవద్దు-కేంద్ర సమాచార శాఖ

అమరావతి: :ఇండియా మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్‌ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార

Read More
AP&TGOTHERSWORLD

పోర్టులు,స్మార్ట్ పారిశ్రామిక వాడలపై సమగ్ర అధ్యయనం చేసిన మంత్రుల బృందం

సింగపూర్‌లో మంత్రులు.. ఆటోమేషన్, AI సాంకేతికత పరిశీలన.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం.. అమరావతి: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం మూడవ రోజు కీలకమైన అంశాలపై

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చేస్తున్నాం-మంత్రి ఆనం

ఆలయ మహా కుంభాభిషేకంలో.. నెల్లూరు: రాష్ట్రంలోని ఆలయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగి ప్రతి ఆలయం కూడా ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లేలా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు

Read More
AP&TG

రాష్ట్రంలో 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు-విపత్తుల నిర్వహణ సంస్థ

శ్రీకాకుళం(జి) కొత్తూరులో 45.4°C.. అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు

Read More