TECHNOLOGY

AGRICULTURENATIONALTECHNOLOGY

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

అమరావతి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (DAC), భారత వైమానిక దళం (IAF) కోసం ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంటెంట్‌పై ఫిబ్రవరి 20 నుంచి కఠిన నిబంధనలు-కేంద్రం

అమరావతి: అర్టిఫిషియల్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నియమాలను అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా AI కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్

Read More
AP&TGOTHERSTECHNOLOGY

ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్-కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక

Read More
NATIONALOTHERSTECHNOLOGY

వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణించే తొలి వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా

Read More
AP&TGNATIONALOTHERSTECHNOLOGY

PSLV-C62-64వ మిషన్ ప్రయోగం విజయవంతం అయ్యిందా?

నెల్లూరు: ఇస్రోకు నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C62) రాకెట్ లోని మూడవ దశలో కీలకమైన సౌంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం ISRO సౌంకేతిక పరమైన

Read More
AP&TGOTHERSTECHNOLOGY

వాణ్యిజపరమైన శాటిలైట్స్ ప్రయోగంలో మరో పెద్ద విజ‌యం సాధించిన ఇస్రో

అమరావతి: వాణ్యిజపరమైన శాటిలైట్స్ ప్రయోగంలో ఇస్రో మరో పెద్ద విజ‌యం సాధించింది.ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉద‌యం 8.55 నిమిషాలకు అమెరికాకు చెందిన క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ బ్లూబ‌ర్డ్ బ్లాక్‌-2ను

Read More
AP&TGOTHERSTECHNOLOGY

సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026 పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

జనవరి 22 నుంచి 24 వరకు.. అమరావతి: విద్యార్ధులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేలా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్రప్రభుత్వం

Read More
NATIONALOTHERSTECHNOLOGY

గౌహతిలో మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభించిన ప్రదాని మోదీ

అమరావతి: గౌహతిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ టెర్మినల్ ‘బ్యాంబు ఆర్కి్డ్స్’అనే

Read More
AP&TGOTHERSTECHNOLOGY

విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

అమరావతి: విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

Read More
NATIONALOTHERSTECHNOLOGY

సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు-మంత్రి జ్యోతిరాధిత్య సింథియా

అమరావతి: కేంద్ర క‌మ్యూనికేష‌న్స్ శాఖ జారీ చేసిన సంచార్ సాథీ యాప్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేంద్ర క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా

Read More