OTHERS

BUSINESSNATIONALOTHERS

భారత్‌లో తొలి షోరూంను జులై 15న ముంబైలో ప్రారంభిస్తున్న ఎలన్ మాస్క్

అమరావతి: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో తొలి

Read More
AP&TGEDU&JOBSOTHERS

విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యత-సీ.ఎం చంద్రబాబు

తల్లి పేరిట ఒక మొక్క.. అమరావతి:  విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం,

Read More
AP&TGDEVOTIONALOTHERS

సింహాచలం అప్పన్న స్వామికి వైభవంగా చందన సమర్పణ

అమరావతి: ఆషాడ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరివిడత చందన సమర్పణ సంప్రదాయ బద్ధంగా జరిగింది.గురువారం అర్చకులు వేకువజామున

Read More
AP&TGOTHERSTECHNOLOGY

బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్

అమరావతి: బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్

Read More
NATIONALOTHERSWORLD

నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమీబియా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్’ను బుధవారం

Read More
AP&TGHEALTHOTHERS

డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి-మంత్రి స‌త్య‌కుమార్

సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు త‌గ్గాలి.. అమరావతి: జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల (DCHS) ప‌నితీరులో మార్పురావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. రెండు నెల‌ల క్రితం

Read More
AP&TGDEVOTIONALOTHERS

చర్చి ప్రార్దనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్-టీటీడీ

తిరుపతి: టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు..తిరుపతి జిల్లా పుత్తూరులోని

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

నెల్లూరులో వీఆర్ హైస్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించిన మంత్రి లోకేష్

నెల్లూరు: జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు..సోమవారం నెల్లూరు నగరంలో ఆధునికరించిన వి.ఆర్.హైస్కూల్ ను మంత్రి

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్థాన్ లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్

అమరావతి: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధికారికంగా పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది..గత కొన్ని సంవత్సరాలుగా ఇస్లామాబాద్‌లో టెక్ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు

Read More
AP&TGDEVOTIONALOTHERS

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి

Read More