DISTRICTS

AP&TGDISTRICTS

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ర్యాలీగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కందుల.దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే

Read More
DISTRICTS

ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్చాంద్ర సాకారం-కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర,  స్వచ్చాంద్ర సాకారమవుతాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు.శనివారం స్వచ్చాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు నగరంలోని వి ఆర్

Read More
DISTRICTS

అనుమతులు ప్రకారం లేని నిర్మాణాలను పిల్లర్ల దశలోనే తొలగించండి- కమిషనర్ సూర్య తేజ

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు ప్రకారం లేకుండా నిర్మిస్తున్న భవనాలను పిల్లర్ల స్థాయి దశలోనే గుర్తించి నిర్మాణాలను తొలగించాలని కమిషనర్

Read More
AP&TGDISTRICTS

పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: తిరుపతిలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంను సీఎం చంద్రబాబు, తిరుచానూరులోను ప్రారంభించాడు.. ఆదివారం సదరు వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలగించి సీఎం

Read More
DISTRICTS

ఈ సంక్రాంతి ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలి-మంత్రులు నారాయణ,రామనారాయణ,కలెక్టరు

రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. నెల్లూరు: తెలుగువారి పెద్ద పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం నింపే నిండైన పండుగ సంక్రాంతి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

Read More
CRIMEDISTRICTS

చింతారెడ్డిపాలెం వద్ద 5 లక్షల రూపాయల విలువ చేసే ఆవు మాసం సీజ్

ప్రతి వారం నెల్లూరుజిల్లా నుంచి అవు మాంసం మద్రాసుకు ఎగుమతి కావడం అలాగే మద్రాసు నుంచి కుళ్లుపోయిన చికెన్ దిగుమతి కావడం సర్వసాధరణ జరుగుతున్న తంతు..గతంలో హెల్త్

Read More
DISTRICTS

రామలింగాపురం రైల్వే అండర్ బిడ్జీ సమస్యపై స్పందించిన కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి

సమస్య చాలా చిన్నదిగా కన్పిస్తుంది..దాని తాలుక ప్రభావం అనుభవించే వారికే అర్దం అవుతుంది..కార్లు,అటోల్లో ప్రయాణించే వారికి ఈ సమస్య కన్పించదు..ఈ సమస్య టూ వీలర్స్ ఉపయోగించే వారికే

Read More
CRIMEDISTRICTS

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తిరుపతి: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో పలువురు భక్తులు మరణించండం

Read More
DISTRICTS

రెడ్‌క్రాస్‌,మా వద్ద ఆధారాల మేరకు ఫిర్యాదులున్నవారికి నోటీసులు జారీ చేస్తాం-కలెక్టర్‌

నెల్లూరు: రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పని చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ & మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఒ.ఆనంద్‌ సభ్యులకు సూచించారు. బుధవారం

Read More
DISTRICTS

భవన నిర్మాణ అనుమతులను 24 గంటల్లోనే మంజూరు చేస్తున్నాం-కమిషనర్ సూర్య తేజ

సమస్యలను 94940 18118 నెంబరుకు.. నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతుల మేరకే భవన నిర్మాణాలు చేపట్టాలని, అతిక్రమించిన వాటిని తప్పనిసరిగా తొలగిస్తామని కమిషనర్

Read More