Author: Seelam

HEALTHNATIONALOTHERS

దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ డేకేర్ సెంటర్లు-ప్రధాని మోదీ

అమరావతి: కేన్సర్ మందులను తక్కవ ధరకు అందుబాటులో ఉంచేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ డేకేర్ సెంటర్లు ప్రారంభించాలని కేంద్ర నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు..అదివారం

Read More
AP&TGPOLITICS

బడ్జెట్ సమావేశాలు హాజరు కానున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌

ఏ గేట్ నుంచి వస్తారు? అమరావతి: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ (2025-26) సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి..మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్

Read More
INTERNATIONALNATIONALOTHERS

రోమ్‌ కాథలిక్ చర్చి మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

అమరావతి: రోమ్‌ కాథలిక్ చర్చి మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. గత వారం ఆయనకు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడంతో,,

Read More
AP&TGEDU&JOBSOTHERS

గ్రూప్-2 పరీక్షలు అదివారం యథాతథంగా జరుగుతాయి-కలెక్టర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రేపు జరుగునున్న గ్రూప్-2 పరీక్షలు అదివారం (ఫిబ్రవరి 23వ తేదిన) యథాతథంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది..ఇటీవల పరీక్షలు వాయిదా

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం,కేసులు నమోదుచేస్తాం-మంత్రి నాదెండ్ల

క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కొత్త రేషన్‌కార్డులు.. నెల్లూరు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల

Read More
AP&TG

శ్రీశైలం ఎడమ వైపు సొరంగం వద్ద మట్టి పెళ్లులు విరిగి పడి భారీ ప్రమాదం

తెలంగాణ: శ్రీశైలం,దోమలపెంట దగ్గర శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ కు సంబంధించి పనులు జరుగుతున్న సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది..ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్‌

Read More
AP&TG

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా బోర్డుకు లేఖ రాసి ప్రభుత్వం!

అమరావతి: రాష్ట్రంలో అదివారం ఫిబ్రవరి 23వ తేదిన జరగనున్న గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు

Read More
DISTRICTS

దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం-ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు: ✈ దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన పరిస్థితులను అంచన వేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అదేశాలనతో, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా

Read More
NATIONALOTHERSTECHNOLOGY

బోయింగ్ 777/ఎయిర్‌బస్ విమానాలు దిగేందుకు సిద్దమైన రేణిగుంటలో ఎయిర్ పోర్టు-విమానాశ్రయ డైరెక్టర్

తిరుపతి: రేణిగుంటలో ప్రస్తుతమున్న 2285 మీటర్ల పొడవు గల రన్‌వేను 1285 మీటర్లు పెంచడంతో ప్రస్తుతం రన్‌వే పొడవు3810 మీటర్లుకు చేరుకుందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాసరావు

Read More
INTERNATIONALNATIONALOTHERS

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా కాశ్ పటేల్

అమరావతి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు వీర విధేయుడు అయిన భారతీయ అమెరికన్ కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టర్‌గా నియమించడానికి సెనెట్

Read More