Author: Seelam

AP&TG

దక్షిణకోస్తా రైల్వే జీఎంగా సందీప్‌ మాధుర్‌

అమరావతి: విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంగా సందీప్‌ మాధుర్‌ను రైల్వే బోర్డు నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ

Read More
CRIMENATIONAL

మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత ఎన్ కౌంటర్

అమరావతి: మావోయిస్టు పార్టీకి కొలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది..ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత,,కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్(65) మరణించాడు.. సుధాకర్

Read More
CRIMENATIONAL

లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన ‘లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి గురువారం కలకత్తా హైకోర్టు సింగ్ బెంచ్ జస్టిస్ రాజా బసు చౌదరి మధ్యంతర

Read More
NATIONAL

తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలి-ప్రధాని మోదీ

సింధూరు మొక్కను.. అమరావతి:  ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ప్రత్యేక చెట్ల పెంపకం (డ్రైవ్‌తో) తల్లి పేరుతో ఒక మొక్క (ఏక్‌పెడ్‌ మాకేనామ్) అనే కార్యక్రమంలో విసృతంగా

Read More
AP&TG

ఇంటి చిరునామాకు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లం-ఉప ముఖ్యమంత్రి

అమరావతి: మా చిన్ననాటి కాలంలో మిత్రులకు ఇంటి చిరునామా చెప్పేటపుడు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లమని,,మా ఇంటి ముందు ఫలానా చెట్టు ఉంటుందనో, వారి ఇంటి ముందు

Read More
AP&TGHEALTHOTHERS

వైద్య సిబ్బంది బ‌దిలీలు, కౌన్సిలింగ్‌పై కార్యాచ‌ర‌ణ సూత్రాలు

వైద్యుల సేవా బ్యానర్‌ విడుదల.. అమ‌రావ‌తి: వైద్యారోగ్య శాఖలో సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ‌లో ఐచ్ఛిక స్థానాల ప్రాధాన్య‌త‌లు తెలియ‌జేసే గ‌డువు బుధ‌వారంతో ముగియడంతో త‌దుప‌రి కౌన్సిలింగ్ తో

Read More
CRIMENATIONALOTHERSSPORTS

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి-8 మంది మృతి?

అమరావతి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఐపీఎల్ విజయంతో బుధవారం జరిగిన వేడుకలు విషాదకరంగా మారాయి..చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 50 మందికి పైగా

Read More
CRIMENATIONAL

ట్రైయిన్ అన్ లైన్ రిజర్వేషన్ మాఫియా గుట్టును రట్టు చేసిన ఐ.ఆర్.సి.టీ.సి

అమరావతి: ట్రైయిన్ రిజర్వేషన్ అన్ లైన్ లో చేసుకోవడం ఆలవాటు అయిన తరువాత రైల్వే బుకింగ్ కౌంటర్స్ వద్దకు వెళ్లి క్యూలో నిలబడి రిజర్వేషన్ చేసుకోవాడం దాదాపు

Read More
NATIONAL

జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

అమరావతి: జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు బుధవారం ప్రకటించారు..

Read More
NATIONAL

డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ల ఆసలు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి-మంత్రి నిర్మలాసీతారామన్‌

అమరావతి: స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ ను నిర్మూలించడానికి అధికారులు ప్రణాళక బద్దంగ పనిచేయాలని,,డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ల ఆసలు సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్దికశాఖ మంత్రి నిర్మలా

Read More