Author: Seelam

AP&TG

మొంథా తుఫాన్ – పోర్టుల్లో 10,9,8 ప్రమాద హెచ్చరికలు!

తుఫాన్ సిగ్నల్స్ తీవ్రతలు… అమరావతి: కాకినాడ పోర్టులో 10వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ.విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో 9వ ప్రమాద హెచ్చరిక జారీ. మచిలీపట్నం, నిజాంపట్నం,

Read More
DISTRICTS

రోడ్లు,కాలువల్లో నీటి ప్రవాహాంకు అటంక లేకుండా చూడండి-కమిషనర్ నందన్

నెల్లూరు: ముంథా తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు,,డ్రైన్లు, కాలువల్లో నీటి ప్రవాహాంకు అటంక లేకుండా చూడాలని కమిషనర్ నందన్ అదేశించారు. మంగళవారం నగరవ్యాప్తంగా పలు

Read More
AP&TG

తీవ్రం తుఫాన్ గా మారిన “మొంథా”-గంటకు 17 కి.మీ వేగంతో

బుధవారం కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన “మోంథా”తుఫాను గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య

Read More
DISTRICTS

జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన N.విజయ్ కుమార్

నెల్లూరు: జిల్లా రెవెన్యూ అధికారిగా N.విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని DRO ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ ను కలెక్టరేట్ పరిపాలన

Read More
DISTRICTS

మంగళవారం కూడా పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు-కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు: మోంధా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 28న (మంగళవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు,

Read More
AP&TG

విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్లు రద్దు-ప్రధాని ఫోన్

కాకినాడలో మంత్రి నారాయణ.. 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు… అమరావతి: మొంథా తుపాన్ నేపథ్యంలో విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే

Read More
NATIONAL

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దశ రేపటి నుంచే ప్రారంభం-చీఫ్ ఎలక్షన్ కమిషనర్

అమరావతి: దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో భాగంగా రెండో దశలో ఆ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభం కానున్నది..12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో

Read More
AP&TG

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ

అమరావతి: జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి

Read More
NATIONAL

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్?

అమరావతి: భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24వ తేదిన జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు..ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్,, తదుపరి

Read More
AP&TGNATIONAL

మొంథా తుఫాన్ కు థాయిలాండ్ పేరు పెట్టింది-విధ్వసం ఏ మేరకు?

అమరావతి: అత్యంత తీవ్రంగా తీరం వైపు దూసుకుని వస్తున్న తుఫాన్ “మొంథా” అంటే అందమైన లేదా సువాసనగల పువ్వు అని అర్థం. ఈ పేరును థాయిలాండ్ అందించింది.మంగళవారం

Read More