NATIONALOTHERSTECHNOLOGY

అగష్టు చివరి నాటికి అందుబాటులో BSNL 5G నెట్‌వర్క్ ?

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మార్కెట్ లోకి దూసుకువస్తోంది.. 4జీ, 5జీ

Read More
DISTRICTS

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా,హర్‌ ఘర్‌ తిరంగా-కలెక్టర్

నెల్లూరు: ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఇందులో భాగంగా

Read More
OTHERSWORLD

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా

ఢిల్లీకి చేరుకున్న హసీనా.. అమరావతి: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో, దేశ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేశారు.. రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమె

Read More
NATIONAL

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 సం… ఆప్రమత్తమైన ఆర్మీ

అమరావతి: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించి నేటికి 5 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.. 2019 ఆగస్టు 5వ తేదిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్

Read More
AP&TG

“పనిచేయడం నేర్చుకోవడానికి సిద్దంగా వున్నాను” డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

అప్పుడు,ఇప్పుడు వున్న‌ది మీరే… అమరావతి: అప్పుడున్న‌ది మీరే… ఇప్పుడున్న‌ది మీరే… అదే రాజ్యాంగం  కానీ అప్పుడు మీరు ప‌డ్డ ఇబ్బందులు ఇప్పుడు ప‌డ‌రు… ఇప్పుడున్న‌ది అనుభ‌వం ఉన్న

Read More
OTHERSSPORTS

క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై విజయం సాధించిన భారత్ హాకీ జట్టు

అమరావతి: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు పతకాన్ని అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలోకి చేరుకుంది..అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై సంచలనాత్మక విజయాన్ని

Read More
AP&TG

విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ లో అగి వున్న ట్రైయిన్ లో అగ్ని ప్రమాదం

అమరావతి: విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..అదివారం కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ

Read More
AP&TG

భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నూమూత

అమరావతి: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84) శనివారం కాలం చేశారు.. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు..ఈ క్రమంలో సాయంత్రం ఢిల్లీలో కన్నమూశారు..ఆమె స్వస్థలం

Read More
NATIONAL

కేదార్‌నాథ్ లో క్టౌడ్ బరస్ట్ తో భారీ వర్షాలు-చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

బండి.సంజయ్ కు మెసేజ్ లు.. అమరావతి: కేదార్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు..కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు అయ్యారు..కేదార్‌నాథ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండడంతో 16

Read More
OTHERSWORLD

ఇరాన్ దాడుల‌ను తిప్పికొట్టేందుకు సిద్దం అవుతున్న ఇజ్రాయిల్,అమెరికాలు

అమరావతి: హ‌మాస్ మిలటరీ రాజ‌కీయ‌ వ్యవహరాల నాయకుడు ఇస్మాయిల్ హ‌నియా హ‌త్యకు ఇజ్రాయిల్ కారణం అంటూ ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడికి సిద్దం అవుతున్న‌ది..ఈ నేప‌థ్యంలో ఇజ్రాయిల్ కు

Read More