AP&TG

కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సమావేశంమైన పవన్ కళ్యాణ్

అమరావతి: కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి,, అటవీ సంరక్షణ,,ఎర్రచందనం లాంటి 7 అంశాలపై చర్చించేందుకు కర్ణాటకకు రావడం జరిగిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. గురువారం బెంగుళూరులో

Read More
OTHERSWORLD

జపాన్‌ భారీ భూకంపం,రిక్టర్ స్కేలుపై 6.9,, 7.1గా నమోదు

సునామీ హెచ్చరికలు.. అమరావతి: భారీ భూకంపాలతో జపాన్‌ గురువారం విలవిలాడింది..నైరుతి దీవులైన క్యుషు, షికోకులో వెంట వెంటనే 6.9,, 7.1 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు చోటు

Read More
AP&TG

రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది DSPలకు,26 మంది C.Iల స్థాన చలనం

నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది C.Iలకు స్థాన చలనం,,V.Rలో వున్న వారికి పోస్టింగ్ లు ఇస్తు గుంటూరు రేంజ్ I.G ఉత్వర్వులు జారీ చేశారు..అలాగే 28

Read More
NATIONAL

ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య కన్నుమూత

అమరావతి: ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి,కమ్యూనిస్ట్ పార్టీ కురువృద్దుడు బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య(80) కోల్‌క‌తాలోని పామ్ అవెన్యూలో గురువారం ఉద‌యం 8.30 నిమిషాల‌కు క‌న్నుమూశారు.. 2000 నుంచి 2011

Read More
AP&TG

నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు

కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు.. అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను

Read More
AP&TGCRIME

యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్లనే ప్లాట్స్ కొన్నాం,ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు

అమరావతి: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు.. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కి, తమకు న్యాయం

Read More
NATIONAL

రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

అమరావతి: రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది..తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌

Read More
OTHERSSPORTS

వినేశ్‌ ఫొగాట్,100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు

అమరావతి: భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ విజయంకు అడుగు దూరంలో అగిపోయారు..మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌ భారత్‌కు పతకం అందించేందుకు సిద్దం

Read More
NATIONAL

బంగ్లాదేశ్ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తొంది-మంత్రి జయశంకర్

అఖిలపక్ష సమావేశంలో.. అమరావతి: పొరుగు దేశామైన బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు.. అక్కడ

Read More
NATIONALOTHERSTECHNOLOGY

అగష్టు చివరి నాటికి అందుబాటులో BSNL 5G నెట్‌వర్క్ ?

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మార్కెట్ లోకి దూసుకువస్తోంది.. 4జీ, 5జీ

Read More