DISTRICTS

తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో కూలిన సీలింగ్

తిరుపతి: తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో వున్న మినర్వా గ్రాండ్ హోటల్ లోని 314 నంబరు గదిలో సీలింగ్ కూలడంతో కస్టమర్స్లు భయంతో హోటల్ బయటకు పరుగులు తీశారు..సోమవారం

Read More
DISTRICTS

నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు-కమిషనర్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 120 మైక్రోన్లకన్నా తక్కువ స్థాయి గల సింగల్ యూజ్ క్యారీ బ్యాగ్స్,, సింగల్ యూజ్

Read More
NATIONALOTHERSWORLD

కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్‌ కార్నీ

అమరావతి: కెనడాలో 9 సంవత్సరాల జస్టిన్‌ ట్రుడో గందరగోళ పాలనకు తెరపడింది.. కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్‌ కార్నీ(59) బాధత్యలు చేపట్టనున్నారు..జస్టిన్‌ ట్రుడో ప్రధాని పదవి నుంచి

Read More
DISTRICTS

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసే వారికి భారీ జరిమానాలు విధించండి-కమిషనర్

నెల్లూరు: ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు వ్యర్ధాలను అందజేయకుండా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై వ్యర్ధాలు వేస్తున్న వారిని గుర్తించి, వారికి భారీ జరిమానాలు విధించాలని నెల్లూరు నగరపాలక

Read More
AP&TGPOLITICS

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్,,తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత మంది అభ్యర్దుల పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి..ఇప్పటి వరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేసిన నాయకులు నిరసించి

Read More
MOVIESNATIONALOTHERS

ఐఫా 2025 డిజిటల్ ఆవార్డుల విజేతలు

అమరావతి: భారతీయ సినీమా పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా  భావించే The 25th International Indian Film Academy (IIFA) ఐఫా అవార్డుల వేడుకలు శనివారం సాయంత్రం జైపుర్‌ వేదికగా ప్రారంభం

Read More
NATIONAL

ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ కు అస్వ‌స్థ‌త‌-ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స

అమరావతి: భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ (73) ఆదివారం వేకువజామున అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు..కుటుంబ సభ్యులు ఆయ‌న ఢిల్లీ ఎయిమ్స్‌ లో అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో

Read More
AP&TG

మహిళలే సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పులు-పవన్ కళ్యాణ్

అమరావతి: కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి పరిపాలన, కార్యనిర్వహణ, వాణిజ్య వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణ వరకూ ప్రతి విభాగంలో మహిళామణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారని డిప్యూటివ్ సీ.ఎం

Read More
DISTRICTS

22 మంది కార్పొరేషన్ అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇంచార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 22 మందికి రెవిన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కమిషనర్

Read More
DISTRICTS

కడపజిల్లాలో 40.1°C ఉష్ణోగ్రత నమోదు-వాతావరణశాఖ

అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత కమ్రేపీ పెరుగుతొంది. మార్చిలోనే రాబోయే రోజుల్లో ఎండలు ఏ స్థాయిలో వుంటాయో వేరే చెప్పనక్కర్లలేదు..ఈ నేపథ్యంలో శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో40.6°C,

Read More