శుక్రవారం ఉదయం లోపు తుపానుగా మారే అవకాశం-వాతావరణశాఖ
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న తీవ్రవాయుగుండం, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ,
Read Moreఅమరావతి: నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న తీవ్రవాయుగుండం, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ,
Read Moreమతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ కోసం.. అమరావతి: మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు
Read Moreనెల్లూరు: నెల్లూరు వేంకటేశ్వరపురం ఫేజ్ 1 టిడ్కో కాలనీలో ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్ హెచ్చరించారు. టిడ్కో
Read Moreఅమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన
Read Moreఅమరావతి: రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కిపథకం క్రింద -2024-25 సంవత్సరానికి గాను తొలి విడతగా రూ.113.751 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల
Read Moreతిరుపతి: అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని,మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని ప్రభుత్వం హెచ్చరించిన, నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మందిమత్స్యకారులు మెకనైజేడ్
Read Moreనెల్లూరు: నగరవ్యాప్తంగా నిర్వహణలో లేని ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆదేశించారు.
Read Moreఅమరావతి: సైబారాబాద్ కంటే మిన్నగా 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు
Read Moreకంట్రోల్ రూమ్ ఏర్పాటు.. తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో నవంబర్ మంగళ,,బుధ,,గురువారల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, జిల్లా యంత్రాంగం
Read Moreరాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై.. అమారవతి: ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశం
Read More