CRIMENATIONAL

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలు రూ.142 కోట్లు లబ్ధి పొందారు-ఈడీ

అమరావతి: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రూ.142 కోట్ల “నేర ఆదాయం” నుంచి లబ్ది పొందారని

Read More
AP&TGCRIMENATIONAL

ఎదురుకాల్పులో 28 మంది మావోయిస్టులు మృతి-కొలుకోలేని దెబ్బ

నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిలాంటి విజయాన్ని సాధించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు..బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు

Read More
DISTRICTS

పూడికతీతకు జెన్ రోబోటిక్స్ మిషన్ పనితీరు పరిశీలన

నెల్లూరు: మేజర్,మైనర్ డ్రైన్ కాలువలలో పూడికతీత పనుల కోసం రూపొందించిన నూతన మిషన్ ను ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఫలితాలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్

Read More
EDU&JOBSNATIONALOTHERS

ఉచిత విద్య కోసం అనిల్ అగర్వాల్  21,000 కోట్ల రూపాయల విరాళం

అమరావతి: రాజస్తాన్ లోని జైపూర్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్,,భారత దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం 21,000 కోట్ల

Read More
AP&TG

రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం,,అంతర్గత భద్రతకు ప్రమాదం-పవన్ కళ్యాణ్

అమరావతి: దేశంలోకి ఆక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం,,అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్

Read More
BUSINESSNATIONALOTHERS

అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు-మంత్రి పీయూష్ గోయల్

అమరావతి: అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు  కొనసాగించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్,,

Read More
CRIMENATIONAL

పోలీసుల నిఘాలో 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు

అమరావతి: గత కొంత కాలంగా యూట్యూబర్లు సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటుంది..వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలను అప్ లోడ్ చేయడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి..కొంత

Read More
AP&TG

ఎండీయూ వాహనాలను రద్దు చేసి,రేషన్ దుకాణాల ద్వారా సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు..

మంత్రివర్గం సమావేశం.. అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గం సమావేశం జరిగింది..ఈ సమావేశంలో పలు  నిర్ణయాలు తీసుకున్నారు..నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం

Read More
AP&TG

రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు,ఈదురుగాలులు

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 2, 3 రోజుల్లో రుతుపవనాలు మరిన్నిప్రాంతాలకు విస్తరించేందుకు దొహదపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతం అరేబియా సముంద్రంలో ఏర్పడిన

Read More
AP&TG

మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌జ‌ల్లోకి మరింత‌గా తీసుకెళ్లాలి-సీ.ఎస్.విజ‌యానంద్

అమ‌రావ‌తి: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌జ‌ల్లోకి మరింత‌గా తీసుకెళ్లి, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వారు మ‌న‌మిత్ర‌లో పొందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ అధికారుల‌ను

Read More