OTHERS

DEVOTIONALNATIONALOTHERS

విమాన ప్రయాణంలో అయ్యప్ప భక్తులు ఇరుముడి తీసుకుని వెళ్లచ్చు-కేంద్ర మంత్రి

అమరావతి: శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడిని తమతో పాటు నేరుగా విమాన

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమల తరహాలో అమరావతి వేంకటేశ్వరుని ఆలయం అభివృద్ధి-సీ.ఎం చంద్రబాబు

2 దశల్లో రూ.260 కోట్లతో.. అమరావతి: రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు

Read More
AP&TGDEVOTIONALOTHERS

రాజధాని అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ

రెండు దశల్లో రూ.260 కోట్లతో.. అమరావతి : రాజధాని అమరావతిలో వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10.30 గంటలకు

Read More
INTERNATIONALNATIONALOTHERS

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ను జైలులోనే హతమార్చారా?

అమరావతి: ప్రముఖ క్రికెటర్,,పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ ను జైలులోనే చంపేశారంటూ సోషల్ మీడియాల్లో వార్తా కథనాలు హల్ చల్

Read More
NATIONALOTHERSTECHNOLOGY

భారత్ లోనే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌ కు రూ.7,280 కోట్లు-మంత్రి అశ్వినీ వైష్ణవ్

కేంద్ర కేబినెట్ సమావేశం… అమరావతి: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌ కు రూ.7,280 కోట్లు,,పుణె నగరంలో మెట్రో రైలు పొడిగింపునకు రూ.9,858 కోట్లు,, ద్వారక -కర్నాలస్ రైల్వే

Read More
AGRICULTUREAP&TGOTHERS

తలలు వాల్చేసిన కొబ్బరి రైతుల సమస్యలకు త్వరలో పరిష్కారం-పవన్ కళ్యాణ్

అమరావతి: కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు 40 రోజుల్లో

Read More
NATIONALOTHERSSPORTS

T20 ప్రపంచ కప్ 2026కు షెడ్యూల్ ను విడుదల చేసిన ఐసిసి

అమరావతి: T20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి మంగళవారం ICC షెడ్యూల్ విడును అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8

Read More
DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామ్ లల్లా ఆలయంపై “అభిజీత్” ముహూర్తం’లో ధ్వజారోహణ చేసిన ప్రధాని మోదీ

 అమరావతి: అయోధ్య రామ మందిర శిఖరంపై కాషాయ వర్ణ ధర్మ ధ్వజాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎగరేశారు. ధ్వ‌జ‌స్తంభంపై కాషాయ జెండా ఎగుర వేయడంతో ఆలయం నిర్మాణం

Read More
AP&TGDEVOTIONALOTHERS

లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిని పవన్ కళ్యాణ్

అమరావతి: ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.8.7 కోట్లతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలకు చేశారు. ఆలయ విస్తరణకు 30

Read More
MOVIESNATIONALOTHERS

బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

అమరావతి: బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) సోమవారం కన్నుమూశారు.. ధర్మేంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,,చికిత్స తీసుకుంటున్నారు..ఆయన ముంబయిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొంతసేపటి కిందటే

Read More