NATIONAL

CRIMENATIONAL

రాజస్థాన్ లోని పచ్‌‌పద్ర రిఫైనరీలో ప్రారంభానికి ముందే భారీ అగ్నిప్రమాదం

అమరావతి: రాజస్థాన్, బలోత్రా జిల్లాలోని పచ్‌‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో 100 అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో

Read More
CRIMENATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌ వద్ద బస్సు ప్రమాదం-21 మంది మృతి

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌లో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ సంఘ‌ట‌న‌లో 21 మంది

Read More
CRIMENATIONAL

బాణసంచా పరిశ్రమలో పేలుడు-18 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న

Read More
NATIONAL

భారత్ కు చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్

అమరావతి: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు

Read More
NATIONAL

చట్ట సభల్లో మహిళా సాధికారత సాధించడం విపక్షాలకు ఇష్టం లేదు-ప్రధాని మోదీ

అభివృద్దిని అడ్డుకొవడమే కాంగ్రెస్ లక్ష్యం… అమరావతి: చట్ట సభల్లో మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు

అమరావతి: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపడంతో,ఈ  సంఘటనపై భారత్

Read More
AP&TGNATIONAL

ఆంధ్రప్రదేశ్ కు రూ.9889 కోట్లతో రైల్వే శాఖ భారీ ప్రాజెక్టు

గోదావరి నదిపై మరో వంతెన.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

Read More
INTERNATIONALNATIONALOTHERS

హోర్ముజ్ జలసంధిపై తిరిగి అంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్

అమరావతి: ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తిరిగి అంక్షలు అమలు చేస్తున్నట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత

Read More
NATIONAL

శనివారం రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అమరావతి: కేంద్ర కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
INTERNATIONALNATIONALOTHERS

అజిత్ దోవల్‌,జైశంకర్ తో చర్చలు జరిపిన ఉక్రెయిన్ జాతీయ భద్రత-కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్

అమరావతి: సంఘర్షణలతో అట్టుడికిపోతున్న దేశంలో “శాశ్వత శాంతిని సాధించే” అవకాశాలపై ఉక్రెయిన్ జాతీయ భద్రత-రక్షణ మండలి కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్ శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్-జాతీయ

Read More