CRIME

CRIMENATIONAL

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: మావోయిస్టు అగ్రనేత హిడ్మా (కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్) ను ఒడిశాలో జిల్లా వాలంటరీ ఫోర్స్ ను ఉపయోగించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు..2026 మార్చి 

Read More
AP&TGCRIME

గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు

అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వెళ్లిన యువకుల్లో 11 మంది

Read More
CRIMEDISTRICTS

జూన్ 9వ వరకు కాకాణికి రిమాండ్ విధించి న్యాయమూర్తి

(55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పోలీసు బృందాలు ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌ లో ఉన్నట్లు పసిగట్టి

Read More
AP&TGCRIME

వైసీపీ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని  కేరళలో అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: వైసీపీ నేత,,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు..అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు

Read More
AP&TGCRIMEDISTRICTS

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-నలుగురు మృతి

అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్లో ప్రమాదకరమైన మలుపు వద్ద కారుపైకి దూసుకొచ్చిన అధికలోడు లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి

Read More
AP&TGCRIME

ప్రకాశంజిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-ఆరుగురు మృతి

అమరావతి: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీ కొన్న ఘటనలో స్టూవర్టుపురంనకు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు..శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో

Read More
AP&TGCRIME

లిక్కర్ స్కాంలో 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా?

అమరావతి: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఒక్కొక్కటిగా ఆసలు విషయాలు బయటకు వస్తోన్న

Read More
CRIMENATIONAL

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలు రూ.142 కోట్లు లబ్ధి పొందారు-ఈడీ

అమరావతి: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రూ.142 కోట్ల “నేర ఆదాయం” నుంచి లబ్ది పొందారని

Read More
AP&TGCRIMENATIONAL

ఎదురుకాల్పులో 28 మంది మావోయిస్టులు మృతి-కొలుకోలేని దెబ్బ

నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిలాంటి విజయాన్ని సాధించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు..బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు

Read More
CRIMENATIONAL

పోలీసుల నిఘాలో 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు

అమరావతి: గత కొంత కాలంగా యూట్యూబర్లు సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటుంది..వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలను అప్ లోడ్ చేయడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి..కొంత

Read More