AP&TG

AP&TG

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ

Read More
AP&TG

బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. రాబోయే 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిల

Read More
AP&TG

రూ.600 కోట్ల వ్యయంతో 24 సీసీబీల నిర్మాణాలు-మంత్రి సత్యకుమార్

ప్రభుత్వాసుపత్రుల్లో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు…. అమరావతి: అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలోని ముఖమైన 24 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా ‘క్రిటికల్ కేర్ బ్లాకులు’ (CCBs)రాబోతున్నాయి. వచ్చే

Read More
AP&TGCRIME

లంచం తీసుకుంటు పట్టుబడిన విద్యుత్ శాఖ ఇంజనీరు

హైదరాబాద్: నెలకు కనీసం రూ.లక్ష జీతం ఇతర అలవెన్సులు,,యువకుడే కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది..అయితే నీచనమైన కక్కుర్తి బుధ్దులు వదులుకులేక పోవడంతో,,ఉద్యోగానికే ఎసరు వచ్చింది.. విషయంలోకి వెళ్లితే….TGSPDCL

Read More
AP&TGDEVOTIONALOTHERS

డిసెంబర్‌ 30 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు: తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల: వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌

Read More
AP&TGCRIME

విజయవాడలో మావోయిస్టుల కలకలం-కూలీల పేరుతో షెల్టర్

2- విజయవాడలో మావోయిస్టుల కలకలం-కూలీల పేరుతో షెల్టర్ అమరావతి: విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో మంగళవారం కేంద్ర బలగాలు,, పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు

Read More
AP&TGCRIME

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

మాద్విహిడ్మా@సంతోశ్‌… అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరిజిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం వేకువ జామున మావోయిస్టులు,, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు..6 మంది

Read More
AP&TGCRIME

సౌదీలో బస్సు ప్రమాదం- 42 మంది భారతీయులు దుర్మరణం

మృతుల్లో హైదరాబాదీలు…. హైదరాబాద్‌: మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికుల బస్సు బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఘటనలో 42

Read More
AP&TG

రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి: సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి

Read More
AP&TG

నేషన్ ఫస్ట్ అనే విధంగా అందరూ ఆలోచన చేయాలి-సీఎం చంద్రబాబు

సీజేఐ బీఆర్ గవాయ్ కు స్వాగతం.. అమరావతి: జస్టిస్ గవాయ్ తన విధి నిర్వహణలో భాగంగా మంచి తీర్పులు ఇచ్చారు.. ప్రజలంతా ఆ తీర్పులు గుర్తు పెట్టుకునేలా

Read More