Author: Seelam

NATIONAL

బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధన రద్దు

అమరావతి: జాతీయ బ్యాంకుల్లో సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను RBI తొలగించింది..దింతో దేశంలోని అగ్రగామి బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని బ్యాంకులు

Read More
CRIMENATIONAL

గుజరాత్‌లో బ్రిడ్జి కూలి నాలుగురు మృతి

అమరావతి: గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నది పై ఉన్న గంభీర్‌ వంతెనలోని కొంత బాగం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు..బుధవారం ఉదయం 7-30 గంటల

Read More
DISTRICTSPOLITICS

ప్రసన్న,ప్రశాంతిల మధ్య కోవూరులో రాజకీయ యుద్దం?

దిగజారి,బజారు పడుతున్న రాజకీయలు.. రాజకీయాల్లో కనీస విలువలు,,నైతిక నియమాలు రోజు రోజుకు దిగజారి బజారు పడుతున్నాయి..గత ప్రభుత్వం పాలన నుంచే రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత,కుటుంబ సభ్యులను రోడ్డుపైకి

Read More
AP&TG

నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా-చంద్రబాబు

జలాలే మన సంపద.. అమారవతి: ‘పూర్వీకులు మనకి సనాతన ఆలయాల్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు రిజర్వాయర్లు, జలాశయాలు. జలాలే మన సంపద..

Read More
AP&TGHEALTHOTHERS

డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి-మంత్రి స‌త్య‌కుమార్

సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు త‌గ్గాలి.. అమరావతి: జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల (DCHS) ప‌నితీరులో మార్పురావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. రెండు నెల‌ల క్రితం

Read More
AP&TGDEVOTIONALOTHERS

చర్చి ప్రార్దనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్-టీటీడీ

తిరుపతి: టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు..తిరుపతి జిల్లా పుత్తూరులోని

Read More
CRIMENATIONAL

స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీ-ముగ్గురు విద్యార్దులు మృతి

అమరాతి: రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీకొట్టడడంతో ముగ్గురు విద్యార్థులు మరణించగా,,మరో ఆరుగురు విద్యార్దులు తీవ్రంగా గాయపడిన సంఘటన తమిళనాడులోని కడలూరులో మంగళవారం

Read More
AP&TG

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు తెలిపిన ప్రాజెక్ట్ అధికారులు

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు

Read More
NATIONAL

భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన బ్యాంకు

అమరావతి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలోని మండి జిల్లాలోని తునాగ్ పట్టణంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు, జూన్‌ 20 నుంచి జూలై 6 వరకు కురిసిన

Read More
DISTRICTS

10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0- కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్న

Read More