Author: Seelam

AP&TG

మతృ భాషా అమ్మ అయితే హిందీ భాషా మన పెద్దమ్మ-పవన్ కళ్యాణ్

హిందీ భాషాను స్వాగతిస్తున్నాను.. హైదరాబాద్: ప్రతి ఒక్కరు ముందుగా తమ తల్లి భాషా నేర్చుకోవాలని,,ఇదే సమయంలో మనం ఇంటి నుంచి అడుగు బయట పెడితే,,మనకు రాజబాషా అయిన

Read More
AP&TGPOLITICS

గోషామహల్‌ బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించిన బీజెపీ

హైదరాబాద్: ఒల్డ్ సిటీ గోషామహల్‌ బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది.. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో పాల్గొనేందుకు ప్రయత్నించిన రాజాసింగ్

Read More
BUSINESSNATIONALOTHERS

భారత్‌లో తొలి షోరూంను జులై 15న ముంబైలో ప్రారంభిస్తున్న ఎలన్ మాస్క్

అమరావతి: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో తొలి

Read More
AP&TGEDU&JOBSOTHERS

విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యత-సీ.ఎం చంద్రబాబు

తల్లి పేరిట ఒక మొక్క.. అమరావతి:  విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం,

Read More
DISTRICTS

ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకం-కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు: ఎన్నికల నిర్వహణలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకమని నెల్లూరు సిటీ నియోజకవర్గం (117) ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అదికారి వై.ఓ. నందన్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరు

Read More
AP&TGDEVOTIONALOTHERS

సింహాచలం అప్పన్న స్వామికి వైభవంగా చందన సమర్పణ

అమరావతి: ఆషాడ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరివిడత చందన సమర్పణ సంప్రదాయ బద్ధంగా జరిగింది.గురువారం అర్చకులు వేకువజామున

Read More
AP&TGOTHERSTECHNOLOGY

బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్

అమరావతి: బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్

Read More
DISTRICTS

కనుపూరు చెరువులో కేసులో పోలీసుల కస్టడీలోకి కాకాణి

నెల్లూరు: కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో నిందితుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణ నిమిత్తం పోలీసులు గురువారం

Read More
NATIONAL

దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు-రెక్టార్ స్కేల్‌పై 4.4

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది.. భూప్రకంపనల తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 4.4గా నమోదు అయింది.. భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు

Read More
INTERNATIONALNATIONALOTHERS

నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమీబియా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్’ను బుధవారం

Read More