NATIONAL

INTERNATIONALNATIONALOTHERS

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల కర్కి!

అమరావతి: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా, నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి(73 ) శుక్రవారం రాత్రి గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ ఆర్మీ,

Read More
NATIONAL

భారత 15వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్‌

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌… అమరావతి: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌

Read More
CRIMENATIONAL

గరియాబాద్‌ జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ-10 మంది మృతి

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్‌ అలియాస్‌ మోదెం బాలకృష్ణ

Read More
NATIONAL

భారత-మారిషస్‌లు దేశాలే కాని ఒక కుటుంబం లాంటివి-ప్రధాని మోదీ

అమరావతి: స్థానిక కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రారంభించడానికి భారతదేశం-మారిషస్‌లు కృషి చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో మారిషస్ ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారతీయులు,రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలి-విదేశాంగ శాఖ

అమరావతి: భారతీయులు రష్యా సైన్యంలో చేరమని ప్రలోభపెట్టి,,ఫ్రంట్ లైన్ లోకి పంపుతున్నట్లు తాజా నివేదికల వస్తున్న దృష్ట్యా,, రష్యా-ఉక్రెయిన్ వివాదం నుంచి దూరంగా ఉండాలని భారతదేశం గురువారం

Read More
CRIMENATIONAL

అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులు అజార్ డానిష్‌‌ అరెస్ట్

అమరావతి: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్,, జార్ఖండ్ ATC,, రాంచీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో జార్ఖండ్‌ రాష్ట్రంలో రాంచీలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది

Read More
INTERNATIONALNATIONALOTHERS

స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా-ట్రంప్

తత్వం భొధపడితే,నెత్తినకెక్కిన తట్టలు క్రింద పడతాయి… అమరావతి: భారత్‌,, అమెరికా మధ్య నిలిచిన వ్యాపార ఒప్పందలకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది.. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు

Read More
NATIONAL

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించిన సి.పి.రాధాకృష్ణన్‌

అమరావతి: భారత ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. NDA అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌కు 452

Read More
INTERNATIONALNATIONALOTHERS

అవినితి, సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ ప్రధాని ఓలి రాజనామా

అమరావతి: నేపాల్ లో గత వారం  సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై నిషేధంతో  దేశంలోని యువత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనలకు పిలుపునిచ్చారు..

Read More
INTERNATIONALNATIONALOTHERS

26 సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలపై నిషేధం-నిరసనలు-కాల్పుల్లో 15 మంది మృతి

పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ… అమరావతి: నేపాల్ ప్రభుత్వం Instagram, YouTube, X (Twitter), Facebook సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ ఫారంలను పూర్తిగా నిషేధించింది.దింతో నేపాల్‌లో

Read More