DISTRICTS

రామలింగాపురం రైల్వే అండర్ బిడ్జీ సమస్యపై స్పందించిన కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి

సమస్య చాలా చిన్నదిగా కన్పిస్తుంది..దాని తాలుక ప్రభావం అనుభవించే వారికే అర్దం అవుతుంది..కార్లు,అటోల్లో ప్రయాణించే వారికి ఈ సమస్య కన్పించదు..ఈ సమస్య టూ వీలర్స్ ఉపయోగించే వారికే

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుపతిలో టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తప్పు జరిగింది, క్షమించండి-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతి: బుధవారం రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో,గురువారం మధ్యాహ్నం ఆ

Read More
CRIMEDISTRICTS

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తిరుపతి: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో పలువురు భక్తులు మరణించండం

Read More
NATIONAL

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: విదేశాల్లో నివాసిస్తున్న భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రారంభించింది..ఒరిస్సాలోని భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా

Read More
AP&TGPOLITICS

రాష్ట్రాంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పర్యటించారు..విశాఖపట్నం విమానశ్రయంకు చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర

Read More
DISTRICTS

రెడ్‌క్రాస్‌,మా వద్ద ఆధారాల మేరకు ఫిర్యాదులున్నవారికి నోటీసులు జారీ చేస్తాం-కలెక్టర్‌

నెల్లూరు: రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పని చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ & మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఒ.ఆనంద్‌ సభ్యులకు సూచించారు. బుధవారం

Read More
AP&TGPOLITICS

ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది-వైయస్.జగన్

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులతో.. అమరావతి: ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని,, మీపై అన్యాయాలు చేసిన వారిని ఉపేక్షించం,వారిని చట్టం

Read More
AP&TGEDU&JOBSOTHERS

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ప్రకటించిన కార్యదర్శి కృతికా శుక్లా

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు ప్రవేశపెట్టెందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా Dr V.నారాయణన్‌ నియమకం

అమరావతి: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా Dr V.నారాయణన్‌ను నియమిస్తూన్నట్లు క్యాబినెట్‌ నియామకాల కమిటీ మంగళవారం ప్రకటించింది.. జనవరి 14వ తేదిన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు..ప్రస్తుత ఇస్రో ఛైర్మన్‌

Read More
AP&TG

బుధవారం విశాఖలో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 8వ తేదీ.. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు విమానంలో విశాఖకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు,, డిప్యూటీ

Read More