AP&TGDEVOTIONALOTHERS

మార్క్‌ శంకర్‌, సతీమణి అన్నా లెజినోవాతో కలసి శ్రీవారి మొక్కు తీర్చుకోనున్న పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన అధినత,,ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​,, కుమారుడు మార్క్‌ శంకర్‌తో సింగపూర్ నుంచి ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు.. ఈ నెల 8వ తేదీన సింగపూర్​లోని రివర్‌ వ్యాలీ

Read More
AP&TG

కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య మృతి

హైదరాబాద్: కోటికి పైగా మొక్కలు నాటిన ఖమ్మం వాసీ వనజీవి రామయ్యకు పదేళ్ల క్రితమే పద్మశ్రీ పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికుడిగా

Read More
AP&TGEDU&JOBSOTHERS

ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతి: విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు అని అలాగే, మన  మిత్ర  వాట్సాప్ నంబర్ 9552300009 కి “Hi” మెసేజ్ పంపితే కూడా

Read More
DISTRICTS

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే-మంత్రి అనం

నెల్లూరు: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి,భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర దేవాదాయ శాఖ

Read More
AP&TGMOVIESOTHERS

చిరంజీవి- మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు.

అమరావతి: మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు.. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా

Read More
DISTRICTS

ఆస్తీ పన్నుపై వడ్డీ రాయితీ ఈ నెల 30 వరకు పొడగింపు

నెల్లూరు: రాష్ట్రంలోని అన్ని యుఎల్‌బిలలో 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను (భవనాలు మరియు ఖాళీ భూములు) బకాయిలపై సేకరించిన వడ్డీలో 50% మాఫీకి గడువును

Read More
AP&TG

ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు, హైకోర్టు

హైకోర్టులో కాకాణికి చుక్కెదురు.. అమరావతి: క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి విచారించేందుకు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్థన్ రెడ్డికి ఇప్పటికే మూడు

Read More
AP&TG

మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదు,కోలుకుంటున్నాడు-పవన్

అమరావతి: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్, సోమవారం సింగపూర్ లో ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విషయం విదితమే..ఈ ప్రమాదంలో చేతులు,

Read More
NATIONAL

ఉత్తరాది రాష్ట్రల్లో మండుతున్న ఎండలు-సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువ-ఐఎండీ

అమరావతి: దేశంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతున్నాయి..పగలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డీగ్రిలు ఎక్కవగా నమోదవుతున్నాయి..ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.. ముఖ్యంగా వృద్ధులు,

Read More
DISTRICTS

వి.ఆర్.స్కూల్లో కార్పొరేట్ స్థాయి విద్య- కమిషనర్ సూర్య తేజ

ఈ విద్యా సంవత్సరంలో 840 మంది.. నెల్లూరు: పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నగరంలోని వి.ఆర్.స్కూలును పునః ప్రారంభించి నిరుపేదలైన చిన్నారులకు కార్పొరేట్

Read More