NATIONAL

భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య గంట సేపు హాట్ లైన్ చర్చలు

అమరావతి: భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య హాట్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం 5 గంటలకు చర్చలు జరిగాయి.. భారత ఆర్మీ DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్

Read More
NATIONAL

పాకిస్థాన్‌ కొలుకోలేని దాడులు చేశాం-అక్కడ జ‌రిగిన న‌ష్టాల‌కు ఆ దేశ ఆర్మీదే బాధ్య‌త-ఎయిర్ మార్ష‌ల్

అమరావతి: పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద మౌళిక స‌దుపాయాలు,,ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా దాడులు చేశామ అని,,అయితే పాకిస్థాన్ మిలిట‌రీ వారి దేశంలోని ఉగ్ర‌వాదుల‌కు మద్దతూ ఇవ్వడంతో ఉద్రిక్త‌త‌లు పెరిగాయని ఎయిర్ మార్ష‌ల్

Read More
BUSINESSOTHERSWORLD

చైనాపై టారిఫ్ వార్ పై వెనక్కు తగ్గిన అమెరికా

అమరావతి: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పదం కుదిరింది..వాణిజ్య సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి రావడంతో అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి

Read More
DISTRICTS

పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే మెట్లు, ర్యాంపులను తొలగించేస్తాం-కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో డ్రైను కాలువల పూడిక తీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, సిల్ట్ ను రోడ్లపై ఉంచకుండా ప్రణాళిక బద్దంగా తొలగించేయాలని కమిషనర్

Read More
NATIONAL

పీ.ఓ.కేను భారత్‌కు అప్పగించడం మినహా కశ్మీర్‌ అంశంలో పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండవు-ప్రధాని మోదీ

జాతీయ భద్రత విషయంలో రాజీ అనే మాటే లేదు.. అమరావతి: భారతదేశంలో ఉగ్రవాదులను చొప్పించి అమాయకుల ప్రాణాలు బలిగొనడం,,తరువాత భారత్ చిన్నపాటి చర్యలకు దిగితే,వెంటనే అమెరికా లేదా

Read More
NATIONAL

పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వసం చేయడమే ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యం-DGMO

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘిస్తే… అమరావతి: పహల్గామ్ లో తీవ్రవాదలు మరణకాండ తరువాత ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పడమే ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యమని సైన్యం తెలిపింది..అదివారం త్రీవిధ

Read More
AP&TG

అగ్ని వీరుడికి అశ్రునివాళి-దేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం-పవన్ కళ్యాణ్

రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు,సొంత నిధుల నుంచి రూ.25 లక్షలు.. అమరావతి: భారత్-పాకిస్థాన్ మధ్య దాడులు,ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్

Read More
NATIONAL

”ఆపరేషన్‌ సిందూర్‌పై ఊహాగానాలను నమ్మొద్దు”-ఐఏఎఫ్

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌ పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆదివారం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది..ఈ ఆపరేషన్‌లో భాగంగా తమకు అప్పగించిన విధులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది..అత్యంత

Read More
NATIONAL

భారత్‌ బ్రహ్మోస్ క్షిపణులను గురించి తెలియని దేశాలు ఉంటే,పాకిస్థాన్‌ ను అడగండి-యోగీ

అమరావతి: పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో తొలి సారిగా భారత్‌ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు..ఈ క్షిపణులకున్న శక్తి గురించి

Read More
AP&TG

హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో  గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ పోటీలు ఆరంభమయ్యాయి. తెలంగాణ

Read More