OTHERS

NATIONALOTHERSSPORTS

ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత్

అమరావతి: తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో రికర్వ్‌ మిక్స్‌ డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్‌ బొమ్మదేవర, కుంకుమ్‌ మొహోద్‌లు

Read More
INTERNATIONALNATIONALOTHERS

సౌంకేతిక ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పరస్పరం వాణిజ్యం చేసుకోవడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కూడా ఏర్పరచుకుంటాయి. ఉమ్మడి ప్రయోజనాలే కాకుండా ఉమ్మడి దృక్పథం ఆధారంగా నడిచే సంబంధాలు

Read More
AP&TGDEVOTIONALOTHERS

సెప్టెంబర్ నెల ఆర్జిత,ప్రత్యేక ప్రవేశ,వసతి గదుల కోటాల షెడ్యూల్‌ విడుదల చేసిన టీటీడీ

తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం

Read More
AP&TGDEVOTIONALOTHERS

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం-10.33 ఎకరాల భూమి-టీటీడీ

ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం.. తిరుపతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

భక్తుల పాలిట ”అక్షయ పాత్ర” టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం 

రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం… తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా

Read More
MOVIESNATIONALOTHERS

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

అమరావతి: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు,నటుడు భారతీరాజా(84) బుదవారం కన్నుమూశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వయోభారంతో పాటు అనారోగ్య

Read More
NATIONALOTHERS

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మిలటరీ జరిపిన కాల్పులో 150 మంది మృతి

అమరావతి: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లోని రావల్కోట్‌లో స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) మద్దతుదారులపై పాకిస్థాన్ మిలటరీ కాల్పులు జరపడంతో 150 మందికి పైగా మృతిచెందగా,దాదాపు 200

Read More
AP&TGDISTRICTSEDU&JOBSOTHERS

విద్యే సమాజ మార్పుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం-రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభ… నెల్లూరు: ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య” అని నెల్సన్ మండేలా చెప్పిన సందేశాన్ని గుర్తుచేస్తూ, విద్యార్థులు

Read More
AGRICULTUREAP&TGOTHERS

సాంకేతిక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ- మంత్రి నాదెండ్ల మనోహర్

దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం.. అమరావతి: రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని, పారదర్శకత, సాంకేతికత, వేగవంతమైన సేవల సమన్వయంతో సివిల్ సప్లైస్

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం-20 మంది మృతి

అమరావతి: సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ

Read More