OTHERS

NATIONALOTHERSWORLD

హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన భారతీయ నౌకలు

బ్లూమ్‌బెర్గ్…భారత జెండా కలిగిన రెండు అతిపెద్ద గ్యాస్ క్యారియర్స్.. అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో భారత్‌కు చెందిన రెండు నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజులు వాయిదా వేసున్నాం-డొనాల్డ్ ట్రంప్

అమరావతి: 48 గంటల్లోగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవకపోతే, ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలను “తుడిచిపెట్టేస్తానని” శనివారం అమెరికా అధ్యక్షుడు

Read More
AP&TGBUSINESSOTHERS

విశాఖ తీరాన   హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విశాఖపట్నంలోని సాగర్ నగర్-ఎండాడ సమీపంలో (సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక) పీవీఆర్ గ్రూప్‌కు చెందిన

Read More
BUSINESSNATIONAL

రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్-డాక్టర్ నీరజ్ మిట్టల్

అమరావతి: దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పశ్చిమ ఆసియాలోని భద్రతా పరిస్థితిపై ఫోన్‌లో చర్చించారు..“ఈ పండుగల

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగారూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్‌లో ఏర్పాటు

Read More
BUSINESSNATIONALOTHERS

ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు

అమరావతి: ఇరాన్-అమెరికా,ఇజ్రాయిల్ యుద్దం నేపధ్యంలో క్రూడ్ అయిల్ ధరలు ($100 per barrel) పెరగడంతో ప్రపంచ దేశాల ఇంధన మార్కెట్‌పై ఈ ప్రభావం పడుతోంది. దింతో ప్రీమియం

Read More
NATIONALOTHERSWORLD

అణు,బాలిస్టిక్ క్షిపణులను నిర్మించే సామర్థ్యం ఇరాన్‌కు ఇకపై లేదు-బెంజమిన్ నెతన్యాహు

అమరావతి: అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు 20 రోజులుగా కొనసాగిన తర్వాత, యురేనియంను అణుబాంబు తయారు చేసే స్థాయికి లేదా బాలిస్టిక్ క్షిపణులను నిర్మించే సామర్థ్యం ఇరాన్‌కు

Read More
DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామ్ లల్లా ఆలయంలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పవిత్రమైన అయోధ్య ధామంలోని శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్,

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో విస్తృతంగా అందుబాటులో లగేజీ డిపాజిట్ – డెలివరీ కేంద్రాలు-టీటీడీ

భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా.. 80 కౌంటర్లు – 394 మంది సిబ్బంది – మూడు షిఫ్టుల్లో నిరంతర సేవలు తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు

Read More