AP&TG

AP&TG

వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లోని వాయుగుండం (దిత్వా అవశేషం) తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని

Read More
AP&TG

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల

Read More
AP&TG

ఆర్టీసీకి వెయ్యి ఈవీ బస్సులు–రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు- ముఖ్యమంత్రి

విద్యుత్ శాఖపై సమీక్షలో… అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు కీలకమైనవిగా గుర్తించి

Read More
AP&TG

రాగల 12 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం-ఐ.ఎం.డీ

రాష్ట్రంలో రాగల రెండు రోజులు:- అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి వాయుగుండం గడచిన 6 గంటల్లో 05 కి.మీ

Read More
AP&TG

విశాఖలో 862 అడుగుల ఎత్తులో గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎం.పీ భరత్

అమరావతి: సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవుతో కైలాసగిరి కొండపై దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఎంపీ

Read More
AP&TGMOVIESOTHERS

దర్శకుడు రాజ్‌ నిడుమోరును వివాహాం చేసుకున్న నటి సమంత

అమరావతి: కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌ లో గల లింగ భైరవి ఆలయంలో నటి సమంత,, ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడుమోరుతో సోమవారం వీరి వివాహం జరిగింది.

Read More
AP&TG

బలహీన పడుతున్న’దిత్వా’ తుపాను

అమరావతి: తీవ్రవాయుగుండంగా మారిన దిత్వా తుఫాన్ బలహీనపడి సోమవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ

Read More
AP&TG

ప్రభుత్వ కార్యదర్శిగా జి.సాయిప్రసాద్-2026 మార్చి నుంచి బాధ్యతలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (CS)గా సీనియర్ IAS అధికారి జి.సాయిప్రసాద్ నియమితులయ్యారు. ఆయన 2026 మార్చి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read More
AP&TGCRIME

కర్నూలు జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలోని కోటేకల్‌ వద్ద శనివారం వేకువ జామున సుమారు 5 గంటల సమయలోం రెండు కార్లు ఢీ కొన్నప్రమాదంలో 5 మంది

Read More
AP&TGHEALTHOTHERS

వినికిడి లోపానికి వైద్య సేవలు-63 ప్రభుత్వాసుపత్రుల్లో ‘బెరా’ పరికరాలు- మంత్రి సత్యకుమార్

సదరం సర్టిఫికెట్ల జారీ మరింత సులువు.. అమరావతి: వినికిడి లోపం కలిగిన వారికి వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలోని 63 ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో కొత్తగా ‘బెరా’

Read More