చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది-ప్రధాని మోదీ
అమరావతి:ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నా ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు.
Read More