AP&TG

AP&TGNATIONAL

ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

సీడబ్ల్యూసీ ఛైర్మన్ నేతృత్వంలో.. అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు

Read More
AP&TGDEVOTIONALOTHERS

డిసెంబ‌ర్ 27న అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం-టీటీడీ

తిరుమ‌ల‌: 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించారు. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది

Read More
AP&TGDEVOTIONALOTHERS

సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం – టీటీడీ అదనపు ఈవో 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం  నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు  పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి  సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More
AP&TGMOVIESOTHERS

త్వరంలో పవన్ కళ్యాణ్‌ తో సినిమా నిర్మాణం ప్రారంభం-రామ్ తాళ్ళూరి

అమరావతి: కొత్త సంవత్సరం మొదటి రోజున పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మాణం ప్రారంభించనున్నట్టు నిర్మాత రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న

Read More
AP&TG

రాష్ట్రానికి 8 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించిన కేంద్ర హోంశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 8 మంది కొత్త ఐపీఎస్ IPS అధికారులను కేటాయిస్తూ భారత ప్రభుత్వ హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్

Read More
AGRICULTUREAP&TGOTHERS

కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలిచింది-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి: మేజర్ డ్రెయిన్ సమస్యకు 45 రోజుల్లో పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ తో వస్తామని చెప్పడం జరిగిందని,,35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునికీకరణకు అడుగులు వేశామని ఉప

Read More
AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డి

తిరుపతి: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం

Read More
AP&TGDISTRICTS

దగదర్తి విమనాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం

నెల్లూరు: దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుతో నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడుతుందని జిల్లా

Read More
AP&TG

పునర్విభజనలో 28 జిల్లాకే పరిమితం-కేబినెట్ అమోదం-మంత్రి అనగాని

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. దాదాపు 24 అంశాలకు

Read More
AP&TGCRIME

విశాఖజిల్లా వద్ద రైలులో అగ్నిప్రమాదం-ఒకరు సజీవ దహానం

అమరావతి: విశాఖపట్నం (వయా) దువ్వాడ మీదుగాఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ ప్రెస్‌లో సోమవారం వేకుమజామున 1.15 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో B1,M2 AC

Read More