CRIMENATIONAL

ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల వద్ద భారీ పేలుడు

అమరావతి: ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల వెలుల ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.. ఈ అనుమానాస్పద ఘటనలో పాఠశాల గోడ ధ్వంసమైంది..సెలవు

Read More
NATIONALPOLITICS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజెపీ

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు 99 మంది అభ్యర్థులతో విడుదల చేసింది.. నాగపూర్ సౌత్

Read More
AP&TG

G.0-29 వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అభ్యర్థులు నిరసనలు

బండి సంజయ్‌ అరెస్ట్.. హైదరాబాద్‌: G.0-29 వ్యతిరేకంగా హైదరాబాద్‌లో GROUP-1 పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులు నిరసనలకు దిగారు.. రిజర్వేషన్లపై తీవ్ర పభావం చూపే ఈ G.0ను

Read More
AP&TGPOLITICS

జనసేన పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభం కుమార్తె

అమరావతి: జనసేన పార్టీలో వైసీపీ నుంచి నాయకులు చేరారు. శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్

Read More
AP&TGOTHERSSPORTS

క్రీడారంగానికి పూర్వ వైభ‌వం తీసుకొస్తాం-శాప్ ఛైర్మ‌న్

నెల్లూరు: రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడారంగంపై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని, గ‌త ప్ర‌భుత్వంలో నిర్వీర్య‌మైన క్రీడారంగానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌ధ్యంలో పూర్వ వైభ‌వాన్ని తీసుకొస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార

Read More
DEVOTIONALNATIONALOTHERS

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల జనవరి కోటా విడుదల

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న (శనివారం) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Read More
CRIMEMOVIESOTHERS

సల్మాన్‌,రూ.5 కోట్లు ఇవ్వాలి, లేదంటే ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా

70 మంది,8 నెలలుగా రెక్కీ… అమరావతి: బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.. హెచ్చరికతో కూడిన మెసేజ్‌లో…..ఈ “బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు… సల్మాన్‌

Read More
DISTRICTS

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తే జరిమానాలు విధించండి- కమిషనర్ సూర్యతేజ

నెల్లూరు: నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా నిర్వహించే క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగర పాలక సంస్థ కమిషనర్

Read More
NATIONAL

రైల్వే టిక్కెట్‌ల రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించిన రైల్వే శాఖ

అమరావతి: రైల్వే టిక్కెట్‌ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూన్నట్లు రైల్వే శాఖ తెలిపింది.. ఇది నవంబర్ 1వ తేది నుంచి

Read More
DISTRICTS

సోమవారం నుంచి ఇసుక స్టాక్ పాయింట్లు ప్రారంభించడానికి చర్యలు -మంత్రి నారాయణ

రోడ్లమీద పశువులు వస్తే చర్యలు.. నెల్లూరు: నెల్లూరుసిటీలో సోమవారం నుంచి 3 ఇసుక స్టాక్ పాయింట్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు

Read More