వ్యవస్థలు విధ్వసం అయిపోతున్నప్పుడు ఇంత మంది IASలు వుండి కూడా-ఉప ముఖ్యమంత్రి
అమరావతి: గత ప్రభుత్వ హయంలో,వ్యవస్థలు విధ్వసం అయిపోతున్నప్పుడు,,ఇంత మంది IASలు వుండి కూడా ఏమి చేయలేకపోయారు అనే ఆవేదన,నిస్సహాయత నాలో వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు..బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడారు..