AP&TG

పేద ముస్లింలకు వక్ఫ్ ప్రయోజనాలు చేరేలా చూడాలి-పవన్ కళ్యాణ్

వక్ఫ్ బోర్డు సవరణలు.. అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడం కేవలం పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ అని,,ఇది న్యాయం,

Read More
NATIONAL

లోక్‌సభ నిరవధికంగా వాయిదా

అమరావతి: లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు శుక్రవారం ప్రకటించారు.. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందటంతోపాటు

Read More
AP&TG

రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. సచివాలయంలో రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచరం..వెంటనే ఎస్పీఎఫ్

Read More
AP&TG

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో స్టే విధించిన సుప్రీం కోర్టు

హైదరాబాద్: కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ పంపించిన మ‌ధ్యంత‌ర నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.. కంచ గ‌చ్చిబౌలి 400

Read More
AP&TG

ఔట్ సోర్సింగ్ నియామకాలపై మంత్రివర్గ ఉపసంఘం-మంత్రి

కేబినేట్ లో కీలక నిర్ణయం.. అమరావతి: జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని,,జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన జరుగుతొందని మంత్రి

Read More
NATIONAL

దక్షణభారతంలో వానలు,ఉత్తరభారతంలో మండే ఎండలు

అమరావతి: ఉత్తరభారతంలో మండే ఎండలు,,దక్షణభారతంలో వానలు పడుతున్నాయి..దేశంలో గతంలో ఎన్నడు లేనట్లు విభిన్న వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.. భారతవాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, దక్షిణ భారతంలో

Read More
DISTRICTS

పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగింపు-కమిషనర్

పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణాలు… ఖాళీ స్థలాల యజమానులకు… నెల్లూరు: నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించి, పాదచారుల నడకకు అంతరాయం లేకుండా చూడాలని

Read More
AP&TGDISTRICTS

కాకాణి కేసు విసయంలో పోలీసుల పరిస్థితి పిల్లి,ఎలుక ఆటలా మారిందా?

3వ సారి…. అమరావతి: అక్రమైనింగ్ కేసు,,ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న,,వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు,మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డిని విచారణకు రావల్సిందిగా

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమల తిరుపతి దేవస్థానాలో అందిస్తున్న సేవాలపై సమీక్షించిన సీ.ఎం చంద్రబాబు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు (టీటీడీ) సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష జరిపారు.. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖ

Read More
NATIONALOTHERSWORLD

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో మళ్లీ ఎలాన్‌ మస్క్‌దే తొలిస్థానం

అమరావతి: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు..342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో తొలిస్థానంలో వున్నారు..గత సంవత్సరంతో

Read More