BUSINESSNATIONALOTHERS

సామాన్యులకు పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన కేంద్రం

అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది..కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ

Read More
DISTRICTS

కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు!-కలెక్టర్

40వేల వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు-ఎమ్మేల్యే ప్రశాంతి నెల్లూరు: కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

Read More
AP&TGNATIONAL

దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదివారం మధ్యహ్నం 12.45 ప్రారంభించి జాతికి అంకితం చేశారు..అలాగే రామేశ్వరం-తాంబరం ప్రత్యేక

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాల తిలకం

అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత 2వ సారి శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి..మార్చి 29వ తేది నుంచి వసంత నవరాత్రి

Read More
AP&TG

80 వేల‌ సంఘాలకు 8 వేల కోట్లు లోన్ లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం-మంత్రి నారాయణ

విజయవాడ లో మెప్మా వన్ డే వర్క్ షాప్… అమరావతి: 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త వుండాలని సిఎం చంద్రబాబు లక్ష్యం అని,, గతంలో

Read More
AP&TGNATIONAL

పోలీసు అధికారుల ముందు లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

హైదరాబద్: భద్రాద్రి మునుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసు,,సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట 86 మంది సభ్యులు లొంగిపోయారు.. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా

Read More
AP&TGNATIONALPOLITICS

బీజెపీ జాతీయ అధ్యక్షడిగా తమిళ సింగం “అన్నామలై”ను నియమిస్తారా ?

అమరావతి: స్వపక్షంలోని నాయకులతో పాటు విపక్ష పార్టీలకు సైతం అందని విధంగా జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసకొవడంలో నరేంద్రమోదీ యంత్రంగం నిశబ్దంగా పని చేస్తూ పొతుంది అనేందుకు

Read More
NATIONALOTHERSWORLD

ప్రధాని మోదీకి “మిత్ర విభూషణ పురస్కారం” ప్రధానం చేసిన శ్రీ లంక ప్రభుత్వం

అమరావతి: భారత్‌-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది..“మిత్ర విభూషణ

Read More
DISTRICTS

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నెల్లూరు: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని,, భారత మాజీ ఉప ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయం

Read More
DISTRICTS

అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం-మంత్రి పార్ధసారధి

నెల్లూరు: గృహ నిర్మాణల్లో గత ప్రభుత్వం పాలనలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర

Read More