AP&TGEDU&JOBSOTHERS

మెగా డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను విడుదల చేసిన మంత్రి నారా.లోకేష్

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోని 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి మెగా డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను శనివారం మంత్రి నారా

Read More
AP&TG

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,

Read More
AP&TG

183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యింది-పవన్ కళ్యాణ్

అమరావతి: గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి

Read More
AP&TGNATIONAL

పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.శుక్రవారం దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో భ‌ద్ర‌త‌పై రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్న‌త‌స్థాయి సమీక్ష సమావేశం

తిరుమ‌ల‌: దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై డీజీపీ హరిష్ కుమార్ గుప్తా,

Read More
NATIONAL

నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి తొలి మహిళా క్యాడెట్‌ బ్యాచ్ పాస్ అవుట్

అమరావతి: భారత సాయుధ దళాలలో మహిళలకు ఒక చారిత్రాత్మక పేజీని లిఖిస్తూ, పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుంచి 17 మంది మహిళా క్యాడెట్‌లతో కూడిన

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

సిటీలోని 54 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తయారు చేస్తాం-మంత్రి నారాయణ

నెల్లూరు: దేశంలోని అత్యుత్తమ విద్యా ప్రమాణాలు గల పాఠశాలగా VRHSని తయారు చేస్తున్నామని, ఇది నిరుపేద బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సరస్వతీ విద్యాలయంగా మారనుందని

Read More
NATIONALOTHERSWORLD

మేం దాడులకు సిద్దం అయ్యే లోపే,భారత్ విధ్వసం సృష్టించింది-షహబాజ్ షరీఫ్

ఏప్రిల్ 22వ తేదిన పహల్గమ్ లో పాకిస్తాన్ నుంచి పుట్టుకు వచ్చిన ఉగ్రవాదులు,,భారత్ అడబిడ్డల నుదట సింధూరం చెరిపిన తరువాత ఉగ్రవాదుల తయారీ ఫ్యాకర్టీ అయిన పాకిస్తాన్,భారత్

Read More
NATIONAL

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పాం-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్ సిందూర్’ ఇంకా పూర్తికాలేదని,,ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు..పాక్‌ గడ్డపై ఇప్పటికే మూడుసార్లు దాడులు

Read More
CRIMENATIONAL

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: మావోయిస్టు అగ్రనేత హిడ్మా (కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్) ను ఒడిశాలో జిల్లా వాలంటరీ ఫోర్స్ ను ఉపయోగించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు..2026 మార్చి 

Read More