NATIONAL

పాకిస్థాన్ ప్రభుత్వం,ISIలు కలసి ముందు జాగ్రత్తగా హఫీజ్ సయీద్‌కు భద్రత ఏర్పాట్లు

ప్రతీకారం లారెన్స్ బిష్ణోయి… అమరావతి: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కోవర్ట్‌ ఆపరేషన్ జరుగుతుందని భయపడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ ముందు జాగ్రత్త చర్యలుగా ఉగ్రవాద నేతలను రక్షించుకునేందుకు

Read More
AP&TGNATIONAL

జనన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్ డేట్- భార‌త ఎన్నిక‌ల సంఘం

కొత్త డిజైన్ తో ఓటర్ సమాచార స్లిప్.. అమరావతి: ఓట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వాన్ని మ‌రింత‌గా మెరుగుపర‌చ‌డం, ఓటువేసే ప్ర‌క్రియ‌ను పౌరుల‌కు మ‌రింత సుల‌భ‌త‌రం చేసే ల‌క్ష్యంతో భార‌త

Read More
AP&TGDISTRICTS

త్వరలో దగదర్తి విమానాశ్రయం పనులు చేపడతం-సీఎం చంద్రబాబు నాయుడు

నెల్లూరు: ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు

Read More
AP&TG

రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచింది-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

దేవుడిని దగ్గర నుంచి చూశాను,అయ్, అమరావతి: గత పాలకులు అనుసరించిన విధానలతో రాష్ట్రం ఆర్దికంగా కష్టాల్లో పడిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం

Read More
MOVIESNATIONALOTHERS

“కనెక్టింగ్‌ క్రియేటర్స్‌….కనెక్టింగ్‌ కంట్రీస్‌” (waves)-ప్రధానమంత్రి

అమరావతి: వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 4 రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా

Read More
AP&TGNATIONAL

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు-వచ్చే నాలుగు రోజులు వర్షాలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే

Read More
CRIMEDISTRICTS

నెల్లూరులో జరిగిన కారు ప్రమాదంలో 5 మంది వైద్యవిద్యార్థులు మృతి

నెల్లూరు: కోవూరు పరిథిలోని పోతిరెడ్డిపాలెం వద్ద కారు రోడ్డుపక్కన మట్టిగుట్టను ఢీకొని పల్టీలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది..బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు,,ఇంట్లో

Read More
NATIONAL

జాతీయ భద్రతా సలహా బోర్డును పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి: పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది హిందు పర్యటకులు మరణించడంతో, భారతదేశం ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఫ్రణాళికలు సిద్దం చేసుకొంటుంది..దింతో ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్-భారత మధ్య

Read More
AP&TG

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లీంపు-డీజీపీ

ట్రాఫిక్ మళ్లింపులు… అమరావతి: మే 2, 2025న ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి. అమరావతిలో శంకుస్థాపన

Read More
AP&TGDEVOTIONAL

సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి-గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి

అమరావతి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో, స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి చెందారు..తీవ్రంగా గాయపడిన వారిని

Read More