NATIONAL

పట్టుబడిన సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్,పాక్

అమరావతి: పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్‌ను బుధవారం విడుదల చేసింది..పహాల్గమ్ ఉగ్రదాడుల తరువాత పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన BSF జవాన్ పూర్ణం కుమార్ సాహును

Read More
NATIONAL

సుప్రీమ్ కొర్టు 52వ భార‌త సీజెఐ ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి

అమరావతి: సుప్రీమ్ 52వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి బుధవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు..రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం

Read More
AP&TGDEVOTIONALOTHERS

తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై గురువారం నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు-మంత్రి ఆనం

తిరుపతి: తిరుమ‌ల‌లో ఈ నెల 15 (గురువారం) నుంచి వీఐపీ సిఫార‌సు లేఖ‌లను స్వీక‌రిస్తామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ‌ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు. ఏపీ,

Read More
AP&TG

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలి-సీ.ఎం చంద్రబాబు

ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యం అమరావతి: రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ

Read More
NATIONAL

జమ్ము కశ్మీర్‌లో తిరిగి ప్రారంభం అయిన విమాన సర్వీసులు

అమరావతి: పహాల్గయ్ ఉగ్రదాడుల తరువాత మూతపడిన జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్ట్‌లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి..భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర,, వాయువ్య ప్రాంతాల్లో దాదాపు

Read More
NATIONAL

ముందుగానే పలకరించనున్న నైరుతీ

అమరావతి: ద‌క్షిణ బంగాళాఖాతంతో పాటు నికోబార్ దీవుల‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు ముందుగానే ప్రవేశించాయి..వీటి కారణంగా అక్క‌డ వ‌ర్షాలు కురుస్తున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో నికోబార్ దీవుల్లో కొన్ని

Read More
CRIMENATIONAL

కల్తీ మద్యం కారణంగా 14 మంది మృతి-6 మంది పరిస్థితి విషమం

అమరావతి: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని మజితలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ

Read More
AP&TGMOVIESOTHERS

కాంతారం చాప్టర్ 1 నటుడు రాకేష్ పూజారి మృతి

అమరావతి: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది..కాంతారం చాప్టర్ 1 సినీమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..ఇందులో నటించిన రాకేష్ పూజారి(33) గుండెపోటుతో మరణించాడు..సోమవారం ఉడిపిలో

Read More
NATIONAL

మన సాయుధ దళాలు చేసిన సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్ సిందూర్’ తో ఉగ్రవాదులు,,వారిని ఉసిగొల్పిన ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పిన అంకం దాదాపుగా ముగిసింది అనే చెప్పుకోవాలి..ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
NATIONAL

అడబిడ్డల సింధూరం తుడిపివేస్తే,అంతకు పదింతలు నష్టం పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు అనుభవించారు-ప్రధాని మోదీ

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌లో త్రివిధ దళాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని,, మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం

Read More