AP&TG

రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం,,అంతర్గత భద్రతకు ప్రమాదం-పవన్ కళ్యాణ్

అమరావతి: దేశంలోకి ఆక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం,,అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్

Read More
BUSINESSNATIONALOTHERS

అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు-మంత్రి పీయూష్ గోయల్

అమరావతి: అమెరికాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు  కొనసాగించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్,,

Read More
CRIMENATIONAL

పోలీసుల నిఘాలో 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు

అమరావతి: గత కొంత కాలంగా యూట్యూబర్లు సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటుంది..వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలను అప్ లోడ్ చేయడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి..కొంత

Read More
AP&TG

ఎండీయూ వాహనాలను రద్దు చేసి,రేషన్ దుకాణాల ద్వారా సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు..

మంత్రివర్గం సమావేశం.. అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గం సమావేశం జరిగింది..ఈ సమావేశంలో పలు  నిర్ణయాలు తీసుకున్నారు..నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం

Read More
AP&TG

రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు,ఈదురుగాలులు

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 2, 3 రోజుల్లో రుతుపవనాలు మరిన్నిప్రాంతాలకు విస్తరించేందుకు దొహదపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతం అరేబియా సముంద్రంలో ఏర్పడిన

Read More
AP&TG

మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌జ‌ల్లోకి మరింత‌గా తీసుకెళ్లాలి-సీ.ఎస్.విజ‌యానంద్

అమ‌రావ‌తి: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌జ‌ల్లోకి మరింత‌గా తీసుకెళ్లి, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వారు మ‌న‌మిత్ర‌లో పొందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ అధికారుల‌ను

Read More
NATIONAL

శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం, సుప్రీంకోర్టు

భారత్‌ ధర్మశాల కాదు… అమరావతి: శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని,,భారత్‌ ధర్మశాల కాదు… తక్షణం శరణార్థులు దేశాన్ని వీడాలి అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది..శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్‌

Read More
NATIONAL

బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

అమరావతి: దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షంతో

Read More
AP&TGCRIME

8 మంది చిన్నారుల ఉసురు తీసిన వేసవి సెలవులు…?

హైదరాబాద్: హైదరాబ్ లోని గుల్జార్ హౌస్ జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందగా వారిలో 8 మంది ఎనిమిదేళ్ల వయస్సు లోపు వారు ఉన్నారు..

Read More
CRIMENATIONAL

సైఫుల్లా ఆదివారంనాడు పరలోకంకు ప్రయాణం అయ్యాడు

అమరావతి: ఉగ్రవాద యునీవర్సీటి దేశమైన పాకిస్తాన్, కేంద్రస్థానంగా పనిచేసే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబు సైఫుల్లా ఆదివారంనాడు పరలోకంకు ప్రయాణం అయ్యాడు..పాకిస్థాన్‌‌లోని

Read More