DISTRICTS

కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పున:రుద్దరించాలి-ఆఖిల పక్షం అల్టిమేట్

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పున:రుద్దరించాలని సర్వేపల్లి ఎమ్మేల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారధ్యంలో ఆఖిల పక్షం,పోర్టు సిఈఓకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అల్టిమేట్ ఇచ్చింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *