OTHERS

BUSINESSNATIONAL

హోర్ముజ్ జలసంధిని దాటిన 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు

అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 3 జెయింట్ చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి.దాదాపు 60 లక్షల

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత్​-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని బుధవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” సరికొత్త శిఖరాలకు చేరాయి. రక్షణ, ఆవిష్కరణ, తయారీ, లాజిస్టిక్స్,సముద్ర

Read More
AP&TGDEVOTIONALOTHERS

సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం-కంచి స్వామీ శ్రీ విజయేంద్ర సరస్వతీ తొలి పుష్కర స్నానం

రాష్ట్ర గవర్నర్.. హైదరాబాద్: కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. పుష్కర స్నానాలు మే 21వ తేదీ నుండి

Read More
INTERNATIONALNATIONALOTHERS

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమవేశం-2026లో పాల్గొనేందుకు పుతిన్

Read More
INTERNATIONALNATIONALOTHERS

అబుదాబి అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో డ్రోన్‌ దాడి

అమరావతి ఇజ్రాయిల్-అమెరికా-ఇరాన్‌ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటన్నాయి.ఇలాంటి సమయంలో UAEలోని బరాకా అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడి

Read More
AP&TGNATIONALOTHERSTECHNOLOGY

యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌ గా నిలుస్తుంది-రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

 మరిన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు-చంద్రబాబు.. అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌ గా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.480

Read More
AP&TGHEALTHOTHERS

గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్’ సిద్ధం-మంత్రి సత్యకుమార్

ఎటువంటి ఫీజు తీసుకోరు.. అమ‌రావ‌తి: ప్రైవేట్  కార్పొరేట్‌ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద,

Read More
AGRICULTUREAP&TGOTHERS

పంటల కనీస మద్దతు ధరలు పెంపు-కేంద్రం కీలక నిర్ణయం

ఖరీఫ్ రైతులకు శుభవార్త.. అమరావతి: దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.2026-27 ఖరీఫ్

Read More
AP&TGBUSINESSDISTRICTSOTHERS

కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌక ప్రారంభం

నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతులు పండించిన మొక్కజొన్నకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న

Read More
EDU&JOBSNATIONALOTHERS

నీట్ యూజీ 2026 ప‌రీక్ష‌ రద్దు.త్వరలో కొత్త తేదిలు ప్రకటిస్తాం-ఎన్.టీ.ఏ

అమరావతి: నీట్ యూజీ 2026 MAY 3వ తేదీన నిర్వ‌హించిన ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు మంగళవారం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్ర‌క‌టించింది.మళ్లీ నీట్ ప‌రీక్ష‌ నిర్వహణకు

Read More