DEVOTIONAL

AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

తిరుమల: భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చేస్తున్నాం-మంత్రి ఆనం

ఆలయ మహా కుంభాభిషేకంలో.. నెల్లూరు: రాష్ట్రంలోని ఆలయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగి ప్రతి ఆలయం కూడా ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లేలా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఈనెల 27వ తేదీ నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు-మంత్రి ఆనం

నెల్లూరు: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

ఈనెల 26 నుంచి శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: నరసింహకొండ వద్ద వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వాలు ఈనెల 26 వతేదీ నుండి మే 6వ తేదీ వరకు

Read More
AP&TGDEVOTIONALOTHERS

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు… కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శ‌నివారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

పట్టువస్త్రాలు, తలంబ్రాలు.. అమరావతి: శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి పాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే గుర్తొచ్చేది రామరాజ్యం.. సుపరిపాలన

Read More
AP&TGDEVOTIONALOTHERS

వేదమంత్రాల నడుమ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 27న ధ్వజారోహణం.. ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భక్తి భావపూర్వక వాతావరణంలో వేదమంత్రాల నడుమ గురువారం రాత్రి శాస్త్రోక్తంగా

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగారూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్‌లో ఏర్పాటు

Read More
DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామ్ లల్లా ఆలయంలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పవిత్రమైన అయోధ్య ధామంలోని శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్,

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో విస్తృతంగా అందుబాటులో లగేజీ డిపాజిట్ – డెలివరీ కేంద్రాలు-టీటీడీ

భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా.. 80 కౌంటర్లు – 394 మంది సిబ్బంది – మూడు షిఫ్టుల్లో నిరంతర సేవలు తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు

Read More