NATIONAL

NATIONAL

ఢిల్లీ-మీరట్ మధ్య రీజనల్ రాపిడ్ ట్రాన్స్ సీట్ సిస్టమ్ ప్రారంభించి ప్రధాని మోదీ

అమరావతి: ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌లో  సాహిబాబాద్,, న్యూ అశోక్ నగర్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన అదనపు విభాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు..అదివారం

Read More
NATIONALPOLITICS

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేసిన BJP

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థుల తొలి జాబితను బీజెపీ శనివారం ప్రకటించింది.. ఢిల్లీలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌,, మాజీ సీఎం

Read More
NATIONALOTHERSTECHNOLOGY

180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నభారత్‌ స్లీపర్ ట్రెయిన్

అమరావతి: రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి..2019లో ప్రారంభించిన వందే భారత్‌ సిట్టింగ్ రైలుకు ప్రజల నుంచి

Read More
NATIONALOTHERSTECHNOLOGY

విశ్వంలో రహస్యలను శోధించేందుకు కక్ష్యలోకి విజయవంతంగా చేరుకున్న “డాకింగ్” శాటిలైట్స్

అమరావతి: విశ్వంలో రహస్యలను శోధించేందుకు భవిష్యత్ లో భారత్ ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్ కు సంబంధించిన “డాకింగ్” శాటిలైట్స్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ

Read More
NATIONALPOLITICS

కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపిన అన్నామలై

అమరావతి: తమిళనాడు అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గురువారం తీవ్రంగా స్పందించారు.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు

Read More
NATIONAL

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నూమూత

అమరావతి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు..అత్యవసర(ఇంటెన్సీవ్ కేర్)

Read More
NATIONALPOLITICS

కాంగ్రెస్ పార్టీ భార‌త దేశ మ్యాప్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించింది-ఎమ్మెల్యే బ‌స‌న‌గౌడ పాటిల్

అమరావతి: రాహుల్ గాంధీ మొహ‌బ‌త్ కి దుకాన్‌, ఎప్పుడూ చైనా కోసం తెరిచి ఉంటుందని, ఈ దేశాన్ని గ‌తంలో ముక్కలు చేశార‌ని, మ‌ళ్లీ చేస్తార‌ని విజ‌య‌పురా బీజేపీ

Read More
NATIONALPOLITICS

డీఎంకేను అధికారం నుంచి దించే వరకు పాదరక్షలు వేసుకోను-అన్నామలై

అమరావతి: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు..

Read More
NATIONAL

భావి భారత దార్శనికుడు మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి-ప్రధాని మోదీ

అమరావతి: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి హయాంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానం చేసిన (నేషనల్ హైవేలు) స్వర్ణ చతుర్భుజి పథకం ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో చెరగనిదని

Read More
CRIMENATIONAL

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్

అమరావతి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా,, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి..సోమవారం వేకువారుజామున ఎన్​కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో

Read More