NATIONAL

NATIONAL

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్,22 మంది మావోయిస్టులు మృతి

ఒక జవాను వీరమరణం.. హైదరాబాద్: మావోయిస్టులకు మరోసారి కొలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఉగ్రవాదసంస్థ హమాస్‌తో సంబంధాలు? అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్

అమరావతి: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్థిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌ టౌన్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడైన

Read More
MOVIESNATIONALOTHERS

యూకేలో లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును అందుకున్న చిరంజీవికి

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో తనకంటూ ప్ర‌త్యేకత సంతరించుకున్నారు..నాలుగున్నర దశాబ్దాలకు పైగానే తెలుగు సినీపరిశ్రమను శాసిస్తున్న చిరంజీవి ఎన్నో అవార్డుల‌ని కూడా అందుకున్నారు.. తాజాగా యుకే

Read More
INTERNATIONALNATIONALOTHERS

అవనిపైన అడుగు పెట్టిన సునీతా విలియ‌మ్స్‌,బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు

అమరావతి: భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌ 288 రోజుల తరువాత ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేష‌న్ నుంచి బుధవారం వేకుజామున 3.27 గంటలకు భూమిపైకి

Read More
INTERNATIONALNATIONALOTHERS

భారత్ కు రండి,సునీతా విలియమ్స్ కు లేఖ రాసిన ప్రధాని మోదీ

అమరావతి: సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడం కోసం ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తుండగా, భారతసంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు

Read More
NATIONALOTHERSSPORTS

అట్టహసంగా IPL 2025 ప్రారంభోత్స‌వానికి అంతా సిద్ధం

అమరావతి: ఐపీఎల్ 18వ సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం అయ్యి మే 25వ తేదిన ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.. మార్చి 22వ తేదిన కోల్‌క‌తాలోని ఈడెన్

Read More
INTERNATIONALNATIONALOTHERS

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభంమైన సునీతా,బుచ్ ల తిరుగు ప్రయాణం

అమరావతి: తొమ్మిది నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్-బుచ్ విల్మోర్ మంగళవారం తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు..నాసా తెలిపిన వివరాల ప్రకారం,

Read More
NATIONALOTHERSTECHNOLOGY

చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనంకు 250 కేజీల ‘ప్రయాగ్యాన్’రోవర్‌-ఇస్రో ఛైర్మన్

అమరావతి: చంద్ర‌యాన్‌-5 మిష‌న్‌కు సంబంధించి కేంద్రం అనుమతి మంజూరు చేసిందని ఇస్రో చైర్మెన్ నారాయ‌ణ‌న్ మీడియాకు తెలిపారు..సోమవారం బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ

Read More
MOVIESNATIONALOTHERS

ఆస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్

అమరావతి: సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ ఆనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినట్టుగా తెలుస్తొంది..రెహమాన్ ఢీహైడ్రెటేషన్,,గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని,,ఈ నేపధ్యంలో ఆయ‌న‌ని చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్టు వార్తలు

Read More
INTERNATIONALNATIONALOTHERS

అంతరిక్షకేంద్రం నుంచి మార్చి 19వ తేదిన భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్‌

అమరావతి: అంతరిక్షకేంద్రంలో గత 9 నెలల నుంచి చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమిపైకి వచ్చేందుకు మార్గం దాదాపు సుగమమైంది.. నాసా-స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు

Read More