NATIONAL

NATIONAL

8,500 అడుగుల ఎత్తులో నిర్మించిన Z-Morh Tunnelను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జమ్ముకశ్మీర్‌ లోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో Z-Morh Tunnelను ప్రారంభించారు.. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్

Read More
DEVOTIONALNATIONALOTHERS

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక- ఘనంగా ప్రారంభమైన మహా కుంభ్

అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభ్ ఘనంగా ప్రారంభమైంది.. గంగా,,యమునా,, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ భక్తులతో జనసంద్రమైంది..పుష్య పౌర్ణమి

Read More
DEVOTIONALNATIONALOTHERS

అంగరంగ వైభవంగా బాల రాముడి ఆలయ తొలి వార్షికోత్సవం ఉత్సవాలు

జనవరి 11 నుంచి 13 వరకు.. అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాదా మంది హిందువుల ఆరాధ్య దైవం అయిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గత

Read More
NATIONAL

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: విదేశాల్లో నివాసిస్తున్న భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రారంభించింది..ఒరిస్సాలోని భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా

Read More
NATIONALOTHERSTECHNOLOGY

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా Dr V.నారాయణన్‌ నియమకం

అమరావతి: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా Dr V.నారాయణన్‌ను నియమిస్తూన్నట్లు క్యాబినెట్‌ నియామకాల కమిటీ మంగళవారం ప్రకటించింది.. జనవరి 14వ తేదిన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు..ప్రస్తుత ఇస్రో ఛైర్మన్‌

Read More
MOVIESNATIONALOTHERS

2025 అస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు

అమరావతి: అస్కార్ అవార్డ్స్ 2025,  97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌ కు మరో రెండు నెలల సమయం వుంది.. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్

Read More
NATIONAL

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ను మంగళవారం విడుదల చేసింది..ఈ సంవత్సరం ఫిబ్రవరి 23తో ప్రస్తుత డిల్లీ అసెంబ్లీ గడవు ముగుస్తున్న

Read More
NATIONALOTHERSWORLD

నేపాల్‌- టిబెట్‌ సరిహద్దుల్లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం,53 మంది మృతి

అమరావతి: నేపాల్‌- టిబెట్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.. టిబెట్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ

Read More
HEALTHNATIONALOTHERS

ఎలాంటి ఆందోళన అవసరం లేదు, HMPV కొత్త వైరస్ కాదు-కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా

అమరావతి: HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.. మాట్లాడుతూ HMPV కొత్త వైరస్ కాదని,,

Read More
CRIMENATIONAL

బెద్రే-కుత్రు రహదారిపై మందు పాతర పేల్చిన మావొయిస్టులు-9 మంది జవాన్లు మృతి

అమరావతి: బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సోమవారం బెద్రే- కుత్రు రహదారిపై మందు పాతర పేల్చారు..ఈ సంఘటనలో 8 మంది జవాన్లు

Read More