NATIONAL

CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతి

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు,,మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు​ అగ్రనేతలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు..కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు

Read More
NATIONAL

ఉత్తరాది రాష్ట్రల్లో మండుతున్న ఎండలు-సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువ-ఐఎండీ

అమరావతి: దేశంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతున్నాయి..పగలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డీగ్రిలు ఎక్కవగా నమోదవుతున్నాయి..ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.. ముఖ్యంగా వృద్ధులు,

Read More
CRIMENATIONAL

సిబీఐ దాడుల్లో పట్టుబడిన రైల్వే ఇంజనీర్లు-4 కోట్ల బంగారం,నగదు స్వాధీనం

అమరావతి: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబీఐ) ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.. వీరిలో సీనియర్ DEE,SEEలు నార్త్ రైల్వే, DRM ఆఫీస్ లో సీనియర్ ఇంజనీర్లుగా,మరో

Read More
BUSINESSNATIONALOTHERS

సామాన్యులకు పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన కేంద్రం

అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది..కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ

Read More
AP&TGNATIONAL

దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదివారం మధ్యహ్నం 12.45 ప్రారంభించి జాతికి అంకితం చేశారు..అలాగే రామేశ్వరం-తాంబరం ప్రత్యేక

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాల తిలకం

అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత 2వ సారి శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి..మార్చి 29వ తేది నుంచి వసంత నవరాత్రి

Read More
AP&TGNATIONAL

పోలీసు అధికారుల ముందు లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

హైదరాబద్: భద్రాద్రి మునుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసు,,సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట 86 మంది సభ్యులు లొంగిపోయారు.. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా

Read More
AP&TGNATIONALPOLITICS

బీజెపీ జాతీయ అధ్యక్షడిగా తమిళ సింగం “అన్నామలై”ను నియమిస్తారా ?

అమరావతి: స్వపక్షంలోని నాయకులతో పాటు విపక్ష పార్టీలకు సైతం అందని విధంగా జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసకొవడంలో నరేంద్రమోదీ యంత్రంగం నిశబ్దంగా పని చేస్తూ పొతుంది అనేందుకు

Read More
INTERNATIONALNATIONALOTHERS

ప్రధాని మోదీకి “మిత్ర విభూషణ పురస్కారం” ప్రధానం చేసిన శ్రీ లంక ప్రభుత్వం

అమరావతి: భారత్‌-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది..“మిత్ర విభూషణ

Read More
NATIONAL

లోక్‌సభ నిరవధికంగా వాయిదా

అమరావతి: లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు శుక్రవారం ప్రకటించారు.. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందటంతోపాటు

Read More