NATIONAL

INTERNATIONALNATIONALOTHERS

కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్ను మూత

అమరావతి: అనారోగ్యంతో బాధపడుతూ కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) మరణించారు..పోప్ ఫ్రాన్సిస్ మరణం తరువాత రోమన్ కాథలిక్ చర్చిలో ఎలాంటి కత్రువులు జరుగుతుందన్న వివరాలపై

Read More
NATIONAL

భారత్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబం

అమరావతి: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌,, భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది..వారు నాలుగు

Read More
CRIMENATIONAL

రూ.500 నోట్ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు

‘E’కి బదులు ‘A’….. అమరావతి: కొత్త రకం నకిలీ రూ.500 కరెన్సీ నోటు చెలామణిలోకి రావడంపై హోం మంత్రిత్వ శాఖ (MHA) ‘అధిక ప్రాముఖ్యత’ హెచ్చరిక జారీ

Read More
CRIMEINTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్‌ లో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ దారుణ హాత్య

భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటు రోడ్లపైకి,,టీవీలో చర్చలకు పరుగులు తీసే కూహాన లౌకికవాదులకు బంగ్లాదేశ్,,మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు,,మరణహోమాలపై నోరు మెదపరేందుకని ??

Read More
AP&TGNATIONAL

మే 1 నుంచి ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద ANPRతో పాటు FASTTAG కలగలిపి సేవలు

అమరావతి: శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానం అమలుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మే 1వ తేది నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని

Read More
BUSINESSNATIONALOTHERS

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి రూ.3.3 కోట్ల డివిడెండ్

అమరావతి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి, మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తుది డివిడెండ్

Read More
NATIONAL

భగవద్గీత,నాట్య శాస్త్రానికి యునెస్కో నుంచి గుర్తింపు

అమరావతి: భారతీయులు ఎంతో పవిత్రంగా పూజించే భగవద్గీతకు యునెస్కో నుంచి గుర్తింపు లభించింది.. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా గుర్తింపు లభించింది..భారతదేశ సాంస్కృతిక,,

Read More
NATIONAL

వక్ఫ్ చట్టంలో సవరణలపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ

అమరావతి: దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం వక్ఫ్ చట్టంలో సవరణ చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.. గురువారం ప్రధాని మోదీని కలిసిన

Read More
NATIONAL

వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీమ్ కోర్టు

రేపు మధ్యంతర తీర్పు.. అమరావతి: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ

Read More
NATIONAL

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్

అమరావతి: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు..  న్యాయశాఖకు జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా

Read More