NATIONAL

NATIONAL

దక్షణభారతంలో వానలు,ఉత్తరభారతంలో మండే ఎండలు

అమరావతి: ఉత్తరభారతంలో మండే ఎండలు,,దక్షణభారతంలో వానలు పడుతున్నాయి..దేశంలో గతంలో ఎన్నడు లేనట్లు విభిన్న వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.. భారతవాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, దక్షిణ భారతంలో

Read More
INTERNATIONALNATIONALOTHERS

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో మళ్లీ ఎలాన్‌ మస్క్‌దే తొలిస్థానం

అమరావతి: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు..342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో తొలిస్థానంలో వున్నారు..గత సంవత్సరంతో

Read More
CRIMENATIONAL

పటాసుల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం-13 మంది మృతి

అమరావతి: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, దీశ పట్టణంలో ఉన్న పటాసుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించడంతో,,పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ

Read More
BUSINESSNATIONALOTHERS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిలిచి పోయిన డిజిటల్ సర్వీసులు

అమరావతి: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్

Read More
INTERNATIONALNATIONALOTHERS

హిమాలయాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రతీసారి-సునీతా విలియమ్స్

అమరావతి: భార‌తీయ సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌,, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో సంకేతిక సమస్యలతో 9 నెలల పాటు అక్కడే ఉన్న విష‌యం విదితమే..మార్చి 19వ

Read More
NATIONAL

ప్రధాని మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి నిధి తివారీ నియమకం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా యువ IFS Officer అయిన నిధితివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.. మార్చి 29న సిబ్బంది-శిక్షణ శాఖ (DoPT) జారీ

Read More
CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌,సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు-16 మంది మావోయిస్టులు హతం

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సలైట్లు హతం కావడం, భద్రతా దళాలకు పెద్ద ముందడుగు పడినట్లు అయింది..

Read More
INTERNATIONALNATIONALOTHERS

మయన్మార్,థాయ్‌లాండ్‌లో భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం

మరణాల సంఖ్య 10వేలు దాటవచ్చు? అమరావతి: మయన్మార్ థాయ్‌లాండ్‌ దేశాల్లో శుక్రవారం తీవ్ర భూకంపాలు కుదిపేసిన విషయం విదితమే..నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్‌,

Read More
INTERNATIONALNATIONALOTHERS

మయన్మార్‌,థాయ్‌లాండ్‌,చైనాలో రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం

అమరావతి: ధరణి ప్రకోపానికి మయన్మార్‌,థాయ్‌లాండ్‌,చైనాలో తీవ్ర భూకంపనలు చోటు చేసుకోవడంతో ఈ మూడు దేశాల ప్రజలు వణికిపోయారు..శుక్రవారం ఉదయం రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో మయన్మార్‌ బలమైన

Read More
NATIONAL

ఓలా,ఉబర్ గుత్తాధిపత్యాన్ని తెర- “సహర్ టాక్సీ యాప్‌” -హోం మంత్రి అమిత్ షా

అమరావతి: రెంటల్ రైడ్ ప్రొవైడర్ల దిగ్గజాలు అయిన ఓలా,,ఉబర్ గుత్తాధిపత్యాన్ని తెరదించే ప్రయత్నాల్లో బాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం “సహర్ టాక్సీ యాప్‌ను” ప్రారంభించినట్లు

Read More