AP&TGCRIME

తుపాకులు గురిపెట్టి ఖజాన బంగారం దుకాణంలో దొపిడి

తెలంగాణ:  హైదరాబాద్ నగరంలో దొపిడి దొంగలు బంగారం దుకాణంలో తుపాకులతో ప్రవేశించి నిమిషాల వ్యవధిలో అందికాడికి దొచుకుని అడ్డు వచ్చిన వారిపై కాల్పులు జరిపి పరారీ అయ్యారు..

Read More
AP&TG

సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్-సీఎం చంద్రబాబు

షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు.. అమరావతి: ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను

Read More
NATIONALOTHERSWORLD

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించిన ప్రధాని మోదీ

అమరావతి: ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సోమవారం టెలిఫోన్‌ ద్వారా సంభాషించారని ప్రధాన మంత్రి కార్యాలయంలో పేర్కొంది..ఈ

Read More
CRIMENATIONAL

ఇస్లాం మతంలోకి మారమని బలవంతం-ఆత్మహత్య చేసుకున్న యువతి

అమరావతి: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో సోనా ఎల్డోస్(23) టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది.. ఆమె ప్రియుడు అయిన రమీజ్,,అతని కుటుంబ సభ్యులు

Read More
AP&TGMOVIESOTHERS

ఏ.పిలొ చలన చిత్ర పరిశ్రమకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు-మంత్రి కందుల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృ ద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,,అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

Read More
DISTRICTS

రోడ్డు ఆక్రమిస్తూ వ్యాపారాలు చేయకుండా పర్యవేక్షించండి-కమిషనర్ నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఎ.సి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణం పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ, ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న

Read More
AP&TGOTHERSSPORTS

 ఆగస్టు 15 నుంచి విజయవాడలో ‘యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్’2025

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అభిమానులకు శుభవార్త. రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ‘యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025’కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది

Read More
NATIONAL

బెంగళూరు న్యూ ఇండియా ఎదుగుదలకు చిహ్నం-ప్రధాని మోదీ

అమరావతి: బెంగళూరు మెట్రో ఫేజ్-2(ఎల్లో లైన్) ప్రాజెక్ట్​ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోందని,,ప్రపంచ

Read More
AP&TG

గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ-ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

‘అడవితల్లి బాట’ పనులను… అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే 625 గిరిజన

Read More
NATIONAL

ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక ప్రకటన

అమరావతి: ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం కీలక ప్రకటన చేశారు.. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ LM కాత్రే

Read More