AP&TG

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు-ప్రత్యేక చట్టం-హోం మంత్రి అనిత

శ్రీకాంత్ పెరోల్ రద్దు.. అమరావతి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు

Read More
BUSINESSNATIONALOTHERS

బెంగళూరులో 10 ఏళ్లకు రూ.1,000 కోట్లు అద్దెగా చెల్లించనున్న ఐఫోన్ సంస్థ

రూ.6.3 కోట్లకు అద్దె తీసుకుని ఆపిల్.. అమరావతి: భారత్‌లో ఐఫోన్ల తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన యాపిల్ సంస్థ,, తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగవంతం చేస్తొంది..దేశీయంగా

Read More
AP&TG

ఒడిశా వద్ద వేకువజామున తీరం దాటిన వాయుగుండం

ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం… అమరావతి: వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మంగళవారం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో

Read More
NATIONAL

భారతదేశంపై వున్న ఎగుమతి ఆంక్షలను తొలిగించిన చైనా

అమరావతి: భారతదేశానికి ఎరువులు, అరుదైన మినరల్స్,,టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతిపై వున్న ఆంక్షలను చైనా ఎత్తివేసింది..అమెరికా,,భారతదేశంపై టారిఫ్ లను విధిస్తున్న నేపధ్యంలో మోదీ ప్రభుత్వం,అమెరికా అంక్షలకు ధీటుగా

Read More
NATIONAL

మిస్ యూనివర్స్ ఇండియా 2025గా మణిక విశ్వకర్మ

అమరావతి: రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నిలిచారు.. జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో  విజేతగా నిలిచిన అమెకు గత సంవత్సరం మిస్ యూనివర్స్

Read More
NATIONAL

65 లక్షల మంది ఓటర్ల జాబితాను వెల్లడించిన ఈసీ

అమరావతి: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (SIR)భాగంగా తొలగించిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. బీహార్ రాష్ట్రంలో భారీగా ఓట్ల

Read More
DEVOTIONALDISTRICTSOTHERS

తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం

తిరుపతి: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు టీటీడీ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో చేసుకోవడం

Read More
AP&TGCRIME

వైసీపీ మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు

అమరావతి: వైసీపీ మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డికి రుస్తుం మైనింగ్ కేసులో సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది..కాకాణిపై ఇప్పటి వరకు 8 కేసులు నమోదు కావడంతో

Read More
AP&TGNATIONAL

ఆంధ్రప్రదేశ్ లో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి-మంత్రి లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో AIఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్,, డాటా సిటీ

Read More
NATIONAL

ఎన్డీయే ప్రభుత్వం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించింది.. జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది..ఉప

Read More