NATIONAL

పోలింగ్ విధానంలో 17 మార్పులు-బిహార్ ఎన్నికల నుంచే ప్రారంభం-సీఈసీ

అమరావతి: పోలింగ్ విధానంలో 17 మార్పులు ప్రవేశ పెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంది..బిహార్ ఎన్నికల నుంచే ఈ విధానలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 17 మార్పులు:-

Read More
NATIONAL

బీహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్డ్ వివరాలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: బీహార్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించింది. రెండు

Read More
DISTRICTS

రోడ్లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, నిర్మాణాలను తప్పనిసరిగా తొలగిస్తాం-కమిషనర్ నందన్

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లను ఆక్రమిస్తూ దుకాణాల ఏర్పాటుకోసం నిర్మాణాలు చేపట్టవద్దని, నగరాభివృద్ధిలో భాగంగా మార్జిన్ దాటిన నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్

Read More
NATIONAL

సుప్రీంకోర్టు వెలువరిస్తూన్న కొన్ని తీర్పులు, లాయర్లను ఆసహనంకు గురి చేస్తున్నాయా?

సీజెఐపై షూ విసిరేందుకు.. హైకోర్టు న్యాయమూర్తులపై అవినితి ఆరోపణలు:- డిల్లీ హైకోర్టు నాయ్యమూర్తిగా పనిచేస్తున్న యశ్వంత్ వర్మ నివాసంలో కోట్ల రూపాయలు పట్టు పడడం,,అతినిపై విచారణకు సుప్రీం

Read More
AP&TG

శ్రీశైలంలొ తిరుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు-సీ.ఎం

సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు

Read More
NATIONALOTHERSWORLD

నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 42 మంది మృతి

అమరావతిం నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం,, వరదలు సంభవించడంతో కనీసం 42 మంది మరణించారని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాదాల నిర్వహణ అథారిటీ ప్రతినిధి

Read More
BUSINESSNATIONALOTHERS

క్యాష్-ఆన్-డెలివరీపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు

అమరావతి: క్యాష్-ఆన్-డెలివరీ (CoD) ఆర్డర్‌లపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి

Read More
AP&TG

మంగళగిరి-కృష్ణ కెనాల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపిన రైల్వేశాఖ

అంచనా వ్యయం రూ.112 కోట్లు.. అమరావతి: మంగళగిరి-కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13 ఎక్స్‌ టెన్షన్ రోడ్డు వద్ద రూ.112 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల

Read More
DISTRICTSOTHERSSPORTS

జిల్లా జర్నలిస్టు క్రికెట్‌ టీమ్‌ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన కలెక్టర్

నెల్లూరు: నెల్లూరుజిల్లా జర్నలిస్టు క్రికెట్‌ టీమ్‌ రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు. అనంతపురంలో ఈనెల 5 నుంచి 9వ తేదీ

Read More
CRIMEDISTRICTS

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

నెల్లూరు: నగరంలోని ACSR GOVT medical collegeలో MBBS 1st year చదువుతున్న బన్నెల గీతాంజలి అనే విద్యార్థిని శుక్రవారం ఉధయం 3వ అంతస్తులోని తన రూమ్

Read More