NATIONAL

ఫిబ్రవరి 12,13 తేదీల్లో అమెరికాలో అధికారికంగా పర్యటించనున్న ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తేదీలు ఫైనల్ అయ్యాయి..ఫిబ్రవరి 12,,13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి

Read More
DISTRICTS

పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి

నెల్లూరు: రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూములను రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్, జిల్లాకలెక్టర్ ఆనంద్ తో కలసి పరిశీలించారు. శుక్రవారం

Read More
NATIONAL

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ గవర్నర్

అమరావతి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది..ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది మధ్య తరగతి

Read More
AP&TGOTHERSSPORTS

క్రీడా ప్రోత్సాహ‌కాలు విడుదలపై హర్షం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్

అమరావతి: వైసీపీ పాలనలో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహ‌కాలు పెండింగ్‌లో ఉన్నాయని,,ఈ ప్రోత్సాహకాలు అందక దాదాపు 224 మంది రాష్ట్రంలోని క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శాప్ చైర్మన్

Read More
AP&TG

మంత్రులు వారి పని తీరును మెరుగు పర్చుకోవాలి-చంద్రబాబు

మంత్రుల పనితీరుపై ర్యాంకులు:- అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34

Read More
NATIONAL

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్,నలుగురు మావోయిస్టులు మృతి

అమరావతి: దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతొంది..దింతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది.. గురువారం ఉదయం ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన

Read More
AGRICULTUREDISTRICTSOTHERS

ప్రతి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు-జె.సి కార్తీక్‌

నెల్లూరు: జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కె

Read More
DISTRICTS

9న ఆత్మకూరుకు మంత్రులు ఫరూక్‌,నారాయణ, సవిత, బిసి జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలు

మంత్రి ఆనం ఆధ్వర్యంలో.. నెల్లూరు: ఆత్మకూరు పట్టణంలో ఈనెల 9న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఐదుగురు

Read More
AP&TG

జగన్ ప్రభుత్వం పాలనలొ జరిగిన మద్యం కుంభకోణంపై సీట్ ఏర్పాటు

అమరావతి: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం పాలన సమయంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌

Read More
AP&TG

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు.. ఆయన వైరల్ ఫీవర్‌తోపాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం తెలిపింది.. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం

Read More