AP&TGDEVOTIONALOTHERS

చర్చి ప్రార్దనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్-టీటీడీ

తిరుపతి: టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు..తిరుపతి జిల్లా పుత్తూరులోని

Read More
CRIMENATIONAL

స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీ-ముగ్గురు విద్యార్దులు మృతి

అమరాతి: రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీకొట్టడడంతో ముగ్గురు విద్యార్థులు మరణించగా,,మరో ఆరుగురు విద్యార్దులు తీవ్రంగా గాయపడిన సంఘటన తమిళనాడులోని కడలూరులో మంగళవారం

Read More
AP&TG

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు తెలిపిన ప్రాజెక్ట్ అధికారులు

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు

Read More
NATIONAL

భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన బ్యాంకు

అమరావతి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలోని మండి జిల్లాలోని తునాగ్ పట్టణంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు, జూన్‌ 20 నుంచి జూలై 6 వరకు కురిసిన

Read More
DISTRICTS

10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0- కలెక్టర్ ఆనంద్

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్న

Read More
DISTRICTSEDU&JOBSOTHERS

నెల్లూరులో వీఆర్ హైస్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించిన మంత్రి లోకేష్

నెల్లూరు: జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు..సోమవారం నెల్లూరు నగరంలో ఆధునికరించిన వి.ఆర్.హైస్కూల్ ను మంత్రి

Read More
NATIONALOTHERSWORLD

పాకిస్థాన్ లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్

అమరావతి: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధికారికంగా పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది..గత కొన్ని సంవత్సరాలుగా ఇస్లామాబాద్‌లో టెక్ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు

Read More
NATIONAL

ధర్మశాలలో ఘనంగా దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు

అమరావతి: టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు, హిమాచల్‌ప్రదేశ్‌ ధర్మశాలలోని సుగ్లాగ్‌ఖాంగ్ దేవాలయంలో ఘనంగా జరిగాయి..ఈ వేడుకలకు కేంద్రమంత్రులు కిరణ్‌ రిజిజు, రాజీవ్‌ రంజన్‌

Read More
AP&TGDEVOTIONALOTHERS

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి

Read More
AP&TG

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరట-రూ.15,000 కోట్ల అప్పును గ్రాంటుగా మార్చనున్న కేంద్రం

అమరావతి: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుడ్ న్యూస్ అందించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి మరింత ఊతం ఇచ్చేలా నిర్ణయం ప్రకటించింది. అసలే అప్పుల భారంలో ఉన్న రాష్ట్రానికి

Read More